రాష్ట్రంలో ఎన్నికల హంగామా ముగిసిపోయింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. ఆ తీర్పు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనేది మాత్రం తెలియదు. అయినప్పటికీ ప్రధాన పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజే�
Kashmir Cricketer : కశ్మీర్కు చెందిన ఓ తాతయ్య వందేళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. రియాసి ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల హజి కరమ్ దిన్.. వయసును మరిచి తన బ్యాటింగ్ స్కిల్స్ను ప్రదర్శిస్తున్నారు.
BJP | ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదా?.. ఓడిపోయే వీలుందా?.. గతంతో పోల్చితే ఈసారి మోదీ సర్కారుకు మెజారిటీ బాగా తగ్గుతుందా?.. ఇండియా వీఐఎక్స్ (భారతీయ స్టాక్ మార్కెట్ల ఒడిదొ
Polling percent | రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ 65.67 శాతంగా నమోదైంది. మొత్తం 3,32,32,318 మంది ఓటర్లకు 2,20,24,806 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు తమకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తలమునకలయ్యాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక సందడి మొదలైంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. జూన్ 5న కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సోమవారంతో లోక్సభ ఎన్నికలు ముగియడంతో అన్ని ర�
లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని, ఈ ఫలితాలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తామని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్కి పార్టీ రిక్తహస్తం తప్పదని పరిశీలకులు భావి�
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదా? సెఫాలజిస్ట్లు, ఆర్థిక నిపుణుల నుంచి సామాన్య ప్రజల వరకూ అందరిలోనూ ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తున్నది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ర్టాల్లో 4వ దశలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకోగా పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట�
లోక్సభ ఎన్నికల్లో ఓటరు నాడి రాజకీయ పార్టీలకు అంతుపట్టడం లేదు. ఈ సారి పల్లె ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడం.. పట్టణ ప్రాంతాల్లో తగ్గడం ఊహకు అందడం లేదు. పలుచోట్ల అంచనాలకు మించి పోలింగ్ కావడం లెక్కలకు చిక్కడం ల
గెలిచేదెవరు? ఓడేదెవరు? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాల పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు గ�
2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండలో స్వల్పంగా పోలింగ్ తగ్గగా భువనగిరిలో పెరిగింది. నల్లగొండలో తుది పోలింగ్ 74.02శాతం కాగా భువనగిరిలో 76.78శాతంగా నమోదైంది.
లోక్సభ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ప్రయోజనకరం అన్నది ఇప్పుడు ఉభయ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో 68.10 శాతం పోలింగ్