రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకపోవడంతో పోలింగ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియ�
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదని, ఆ కూటమి 268 సీట్లు దాటవని ప్రముఖ సెఫాలజిస్ట్, సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశంలోని మీడియా, రాజకీయ విశ్లేష�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉందని సోమవారం కోల్కతాలో ఆయన పేర్కొన్న
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రిసైడింగ్ అధికారులు(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీవో), అదర్ ప్రిసైడింగ్ అధికారులు (ఓపీవో)తో పాటు రిజర్వ్లో ఉన్న ఎన్నికల సిబ్బంది జనగామ నియోజకవర్గం పరిధిల�
ఓటర్లలో చైతన్యం నింపేందుకు వేదికగా సోషల్ మీడియా మారింది. పోలింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల నుంచే ఓటు వేసిన వారంతా సెల్ఫీలు తీసుకొని పోస్టులతో హోరెత్తించారు. ‘నేను ఓటు వేశారు..
లోక్సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా.. జూన్ 1వ తేదీ వరకు ఆగ
లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ‘నాథ్ ఆపరేషన్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావొచ్చని వ్యాఖ్యానించారు. ‘నేను ఇటీవల కర్ణాటలో ఒక �
నాలుగో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 96 లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి 64.05 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్ముకశ్మీర్లో అత్యల
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దేశవ్యాప్తంగా జూన్ 4న మంగళవారం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణల�
సెలవు ఇచ్చినా ఓటేయకుండా పట్టణవాసులు ముఖం చాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలు ఓటుతో చైతన్యాన్ని చాటుతున్నాయి. సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొల్వాయిల�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు పోలింగ్ను బహిష్కరించారు. నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్న గ్రామానికి కరెంటు సరఫరా పునరుద్ధరిస్తేనే ఓటేస్తామని వారు భీష్మించుకు కూర్చ�
నిరసిస్తూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. 20రోజులుగా వడ్లు కాంటా వేయలేదంటూ తడిసిన బస్తాలతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో 8గంటల వరకు కేవలం 43 ఓట్లే �
లోక్సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించగా అధి�