Ramcharan | లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా (Lok Sabha Elections) కొనసాగుతోంది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ramcharan), ఉపాసన దంపతులు జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన బూత్లో ఓటు వేశారు.
Hyderabad | హైదరాబాద్లోని ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్లోని ఆంధ్ర యువతి మండలిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 349లో ఓటు వేసేందుకు ఓ మహిళ వచ్చింది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే ఆమె
Lok Sabha Elections | తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవ�
Lok Sabha elections | దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 40.3 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లో గరిష్ఠంగా 51.87 �
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా (Lok Sabha Elections) కొనసాగుతోంది. హైదరాబాద్లో సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు జూబ్లీహిల్స్లో �
Lok Sabha Elections | తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని చెప్పారు.