చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తన పౌల్ట్రీ ఫామ్ సిబ్బందితో డబ్బును పంచిపెడుతున్నారు. ఆదివారం మైలార్దేవ్పల్లి డివిజన్ పల్లెచెరువు ప్రాంతంలో పౌల్ట్రీ సిబ్బంది నగదు పంచుతు�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కొందరు సై�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు స్వరం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడిన నేపథ్యంలో.. నేడు(సోమవారం) పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసి�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్ డీసీపీ అశోక్కుమార్,ఆర్డీవో రాములు, ఏసీపీ ప్రకాశ్తో కలిసి సందర�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లపై జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ (53) వయసు కన్నా తక్కువ స్థానాలే వస్తాయని తెలిపారు. అయితే ఆయన రాహుల్ పేరును నేరు�
పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సోమవారం జరుగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్లో తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి సూచించారు.
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. జహీరాబాద్ పార్లమెంట్ బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్కుమార్, కాంగ్రెస్ నుంచి సుర
లోక్సభ సమరానికి సర్వం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎన్నికలకు యంత్రాంగం రెడీ అయింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెం
జిల్లాలో లోక్ సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాకల పరిధిలో పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సార్వత్రిక సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాల్గో విడుత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.23.84 కోట్ల న�
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని శ్ర�
బీజేపీలో మోదీ తీసుకొచ్చిన ’75 ఏండ్ల’ నిబంధన అనేది కేవలం ఎల్కే అద్వానీ వంటి నేతలకేనా, మోదీకి వర్తించదా? అని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ నిబంధనను తాను పాటిస్తారా? లేదా? అనేదానిపై మోద�
మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా అన్ని పోలింగ్ స్టేషన్లను సీసీ కెమెరాలతో పర్య�
ఓట్ల పండుగకు వేళయ్యింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ జరుగనుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 3709 పోలింగ్�