రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా (Lok Sabha Elections) కొనసాగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో �
రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. వర్షాల వల్ల కొ
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసే�
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నా�
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections ) ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మాజీ ఉపరా�
రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ సాగుతుంది. ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరార�
సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకట్టారు.
ఐదు నెలల క్రితంతో పోల్చితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందా? స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. 150 రోజుల్లోనే మళ్లీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందా? ఇవాళ జ�
c నాలుగో దశకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ర్టాలు/యూటీల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగనున్నది. వీటితోపాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధ
గత పదేండ్లపాటు ఏ ఇబ్బందీ లేకుండా సజావుగా నడిచిన పరిశ్రమలకు మళ్లీ పాతరోజులు వచ్చాయని కార్మికుల్లో నైరాశ్యం నెలకొన్నది. గత నాలుగైదు నెలలుగా ఏర్పడిన పరిస్థితులతో తమ ఉద్యోగాలు తలకిందులయ్యాయని వారిలో అసంత�
రాష్ట్రంలో లోక్సభ సమరానికి సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా అండగా నిలిచిన రాష్ర్టాల్లో జార్ఖండ్ ఒకటి. రెండుసార్లూ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వార్ వన్సైడ్ అన్నట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరుగనుండగా, ఇందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 2,194 పోలింగ్ కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఎండల తీవ్రత దృష్ట్యా ఓటర్లకు ఇ�