ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎంలతోపాటు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన�
ఎంపీగా తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్, మోపాల
ఉమ్మ డి మహబూబ్నగర్ జిల్లాలోని రెం డు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ న మోదైంది. ఎండ తీవ్రతకు భయప డి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సా యంత్రం పరుగులు పెట్టారు. ఆరు గంటలలోపు ఉన్న వ�
వరంగల్ లోక్సభ పోలింగ్కు సంబంధించి పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, వరంగల్తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని స్ట్రాంగ్ రూంల్లో భ�
వరంగల్, మానుకోట లోక్సభ స్థానాల పోలింగ్ తుది వివరాలను ఈసీ మంగళవారం వెల్లడించగా 2019 కంటే ఎక్కువ శాతం నమోదైంది. వారాంతం కలిసిరావడం, అంతకుముందు రోజు జోరువాన కురిసి వాతావరణం చల్లబడడం కూడా ఓటింగ్ శాతం పెరిగ�
రాజధాని ఓటర్ రూట్ మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే అన్ని లోక్సభ స్థానాల్లో ఒక్క మల్కాజిగిరి మినహా చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్లో ఓటింగ్ శాతం పెరిగింది. హైదరాబాద్ నుంచి
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే ప�
KTR | కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఈ రెండు పార్టీల వైఖరి ఉందని
KTR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
PM Modi | ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రసంగాల్లో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని.. ఎన్నికల ప్రవర్తనా నియమావ�
Srinagar | శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు ఈవీఎంలో కారు గుర్తును చెరిపేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా పైపాడులో వెలుగు చూసింది.
Cash Seized: మధ్యప్రదేశ్లో ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి పోలీసులు సుమారు రూ.72 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్లో అతని ఇంటి నుంచి ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యం
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి