Jagbir Singh Brar | లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్బీర్సింగ్ బ్రార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని బ
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ ఐదో దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 59.06 పోల�
లోక్సభ ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.
Lok Sabha Elections | దేశవ్యాప్తంగా ఐదో దశ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ద�
Lok Sabha Elections | ఐదో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద�
Lok Sabha Elections | లోక్సభ ఐదో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 49 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. రాష్ట�
Kangana Ranaut | హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ లాహౌల్ & స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్క�
Sachin Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఓటు వేశారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుం�
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రారంభానికి ముందునుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా చెప్పిందని పూనమ్ అగర్వాల్ అనే ఓ జర్నలిస్టు శుక్రవారం తన ఎక్స్ ఖాతా�
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Kangana Ranaut | బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి.. ‘ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే మీరు సినిమాలకు దూరంగా ఉంటారా..?’ అని ప్ర�
loksabha elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అమేథీ, రాయ్బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.