గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కుడా మ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం కోడ్ ఎత్తివేస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది.
లోక్సభ ఓటింగ్ సరళిలో చేవెళ్ల ప్రత్యేకతను చాటుకున్నది. పెరిగిన ఓటర్లతో చేవెళ్ల లోక్సభ ఈసారి ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. గతంతో పోలిస్తే ఈసారి 3,58,154 (27.57శాతం) మంది ఓటర్లు పెరిగారు.
Errolla Srinivas | తెలంగాణలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ఫలితాల విషయంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై
కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమార�
ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గడం.. సంస్కరణల అమలుకు సవాల్గా మారిందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు బుధవారం అభిప్రాయపడ్డాయి. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రం లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచే�
మహారాష్ట్రలో కుట్రతో శివసేనను, ఎన్సీపీని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని మోదీ భావించారని కానీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురై మొహం చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి ర
‘తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా ఎందుకు వచ్చాయి?. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 8 సీట్లు గెలిస్తే, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ కూడా 8 సీట్లు ఎలా గెలు
ఎన్డీఏ లేదా ఇండియా కూటమి ఈ రెండింటిలో ఏదో ఒక కూటమితో జత కట్టకుండా, ఒంటరిగా బరిలోకి దిగిన పలు ప్రాంతీయ శక్తులు ఈ సారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం ఒక బాధాకర పరిణామం.
తాజా లోక్ సభ ఎన్నికల్లో పాతికేళ్ల వయసులోనే ఎంపీలుగా విజయం సాధించినవారిగా పుష్పేంద్ర సరోజ్, ప్రియ సరోజ్ (సమాజ్వాదీ పార్టీ), శాంభవి చౌదరి (ఎల్జేపీ), సంజన జాతవ్ (కాంగ్రెస్) గుర్తింపు పొందారు. శాంభవి చౌద
పోస్టల్ బ్యాలెట్లోనూ నోటాకు ఓట్లు పోల్ అయ్యాయి. ఉద్యోగులు, దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడినవారి సౌకర్యార్ధం పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల సంఘం కల్పించింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2.18 లక్షల ఓట్లు పోల్ అయ్యా
లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన మహిళా అభ్యర్థులు 73 మంది గెలుపొందారు. ఈసీ గణాంకాల ప్రకారం, 2019లో 78 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికయ్యారు. లోక్సభలో వారి ప్రాతినిధ్యం 14 శాతంగా ఉన్న�