జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయని, యూటీ నుంచి రాష్ట్ర హోదాకు మారే సమయం అతి దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
కేరళలోని వయనాడ్ ఎంపీ పదవికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వయనాడ్తోపాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ విజయం సాధించారు.
KC Tyagi | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అవకతవకలు జరిగాయని, ఈవీఎంల (EVMs) ను ట్యాంపరింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై.. ఎన్డీఏ (NDA) కూటమిలోని మిత్రపక్ష పార్టీ జేడీయూ (JDU) కు చెందిన సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) స్పందించారు.
లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కౌంటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్'లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మా�
లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జూలై 22న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించ
ఆరెస్సెస్ అగ్రనేత మోహన్ భాగవత్తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. శనివారం యోగి సొంత నియోజకవర్గం గోరఖ్పూర్లో వీరి భేటీ ఉండనున్నట్టు తెలుస్తున్నది.
ఐదు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఈ గ్యారెంటీలు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓట్లు రాల్చలేదు.
ప్రధానిగా బీజేపీ అగ్ర నేత నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ముందు ఉన్న వాడీ, వేడీ ప్రస్తుతం ఆయనలో మచ్చుకైనా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికలలో ఎదురుదెబ్బల దరిమిలా ముందు అనుకున్న విధంగానే ప్రధాని మోదీపై ఆరెస్సెస్ విమర్శలు మొదలయ్యాయి. ఆ సంస్థ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, ఫలితాలు వెలువడిన ఆరు రోజుల తర్వాత 10వ తేదీన నాగ్పూర్లోని త�