Lakshadweep: లక్షద్వీప్లో రికార్డు స్థాయిలో 83.88 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఎన్సీపీ తరపున మహమ్మద్ ఫైజల్, కాంగ్రెస్ తరపున హమదుల్లా సయ్యిద్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. లక్షద్వీప్లో 57,784 ఓట్లు �
Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
Lakshadweep | కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి (Lakshadweep tourism) కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి (tourist interest) చూపుతున్నారు.
Petrol-Diesel Price | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లక్షద్వీప్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీ తగ్గించింది. మారుమూల ద్వీపాలకు ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన వ్యవయాన్ని తిరిగి ప
లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వ్యూహాత్మక నౌకాదళ స్థావరాన్ని భారత్ ఏర్పాటు చేసింది. ఐఎన్ఎస్ జటాయు పేరిట నెలకొల్పిన ఈ స్థావరాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల ప్రారంభించారు.
లక్షద్వీప్ విషయంలో ఇప్పటికే వివాదం నెలకొన్న వేళ.. మాల్దీవులు మరో వివాదానికి తెర లేపింది. భారత్కు చెందిన కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ ఫిష్షింగ్ బోట్లలోకి ఎక్కారని ఆరోపించింది.
మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
Lakshadweep | లక్షద్వీప్తో పాటు భారత్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్రమంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర
మాల్దీవులకు మన దేశానికి మధ్య వివాదం చెలరేగిన నాటి నుంచి మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ప్రధాని మోదీ అక్కడ పర్యటించడంతో ఒక్కసారిగా సోషల్మీడియాలో వైరల్గా �
మాల్దీవుల వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఆ దీవుల రాజ్యం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మాయిజ్జు అంతకంతకు భారత వ్యతిరేక వాగాడంబరాన్ని పెంచుతుండటమే ఇందుకు ప్రబల నిదర్శనం.
భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల డిప్యూటీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాల్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో లక్షద్వీప్లో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఎయిర్పోర్టు ని�
Lakshadweep | బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.