కొచ్చి: సామాజిక కార్యకర్త, నటి అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు విచారించారు. ఆదివారం సాయంత్రం ఆమె లక్షద్వీప్ రాజధాని కవరట్టిలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దేశద్రోహం కేసులో విచార
పాలనాధికారి ప్రఫుల్ వివాదాస్పద నిర్ణయాలు ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఆయనను తొలగించాలని సర్వత్రా డిమాండ్ అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించిన కేరళ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్
న్యూఢిల్లీ: లక్షద్వీప్కు చెందిన ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త అయిషా సుల్తానాపై ఇవాళ దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. విద్వేషపూరితంగా మాట్లాడినట్లు కూడా ఆమెపై కేసు బుక్ చేశారు. ఓ టీవీ చర్చల�
న్యూఢిల్లీ: లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన వివాదాస్పద నిబంధనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రేక్ వేస్తారా? స్థానిక ప్రతిన�
అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ వివాదాస్పద నిర్ణయాలు సాంత పార్టీ బీజేపీలోనే వ్యతిరేకత న్యూఢిల్లీ, మే 27: భారతదేశ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో రాజకీయ దుమారం రేగుతున్నది. దీనికి కారణం…
న్యూఢిల్లీ: లక్షద్వీప్లో ఏం జరుగుతున్నది? కొత్త పరిపాలనాధికారిపై అక్కడి ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? కేరళ తీరానికి 277 నుంచి 370 కిలోమీటర్ల దూరంలో పరుచుకుని ఉన్న సుమారు 30 దీవుల సమూహమే లక్షద్వీప్. భారతదేశ�