Polling Percent | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections)తోపాటు కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే.
Lok Sabha Elections | లోక్సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 58 స్థానాల్లో �
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభమైన 8 గంటల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకు త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
Telangana Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కడపటి సమా�
తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ�
Munugode By polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం 11.2గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నారాయణపురం మండలంలోని