త్రిపురలో విద్యార్థులపై హెచ్ఐవీ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్ని నెలల కాలం లో వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడగా, ఇంతవరకు 47 మంది విద్యార్థులు మరణించారు.
HIV infection | త్రిపుర (Tripura) రాష్ట్రంలో హెచ్ఐవీ వైరస్ (HIV infection) కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా 47 మంది విద్యార్థులు మృతి చెందారు (students died of HIV infection).
Hyderabad | హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభమైన 8 గంటల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకు త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గంలో, రామ్నగర్ శాసనసభ స్థానంలో ఈ నెల 19న జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్
People Cross Border To Vote | బంగ్లాదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు ఓటు వేసేందుకు సరిహద్దు దాటారు. సుమారు 2500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెర�
lions Akbar, Sita | సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టడం (lions Akbar, Sita) వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో త్రిపుర అటవీ శాఖ అధికారిని సస్పెండ్ చేశారు. సీనియర్ అటవీ శాఖ, ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ లాల్ అగర్వాల్పై త్రిపుర ప్ర�
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో ఎన్ఐఏ బుధవారం దాడులు చేసింది. మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న 44 మందిని అరెస్ట్ చేసింది. సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారి ఒక�