త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కర్ అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో సోమవారం విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆయనను గోవింద్ వల్లభ్ పంత్ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు ఆయనను బతికిం�
BJP : ఇటీవలే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విక్టరీ సాధించిన బీజేపీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమ�
By-election Schedule | కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోపాటే మరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను విడుదల
త్రిపురలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీ టీడీ సిద్ధంగా ఉన్నదని, ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు తెలిపారు.
Imprisonment | ఆరేండ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. త్రిపుర ఖోవాయి జిల్లాలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన సమీర్ కురీ.. ఆరేండ్ల క్రితం అభం శుభ
ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక వరదలతో వార్తల్లో నిలిచే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh).. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన (Fully Literate State) నాలుగో రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 99.3 శాతానికి చేరుకుందని
టిప్రా మోత ఎమ్మెల్యే ఫిలిప్ కుమార్ రియాంగ్ను బెదిరించిన కేసులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కుమారుడితోసహా నలుగురు వ్యక్తులను త్రిపుర పోలీసులు ఈనెల 2న అరెస్టు చేశారు.
Vijay Shankar : రంజీ సీజన్ ప్రారంభానికి ముందే సొంత జట్టు అయిన తమిళనాడును వీడిన విజయ్ శంకర్ (Vijay Shankar) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అసంతృప్తితోనే తాను కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఈ ఆల్రౌండర్ తెలిపాడు.
Hanuma Vihari : భారత మాజీ క్రికెటర్ హనుమా విహరి (Hanuma Vihari ) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ సీజన్లో మొదటిదైన దులీప్ ట్రోఫీకి మూడు రోజులు ఉందనగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA)తో తెగతెంపులకు సిద్దమయ్యాడు. ఈసారి అతడు కొత్త జట
Jawan Poisons Daughter | ఒక జవాన్కు రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇద్దరు కుమార్తెలు కావడంతో కొడుకు పుట్టలేదని అసంతృప్తి చెందాడు. ఈ నేపథ్యంలో ఏడాది వయస్సున్న కూతురుకు విషం ఇచ్చి చంపాడు.
BJP And Tipra Motha Workers Clash | ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసారం సందర్భంగా బీజేపీ, మిత్రపక్షం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలు బైకులు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి