Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెర�
lions Akbar, Sita | సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టడం (lions Akbar, Sita) వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో త్రిపుర అటవీ శాఖ అధికారిని సస్పెండ్ చేశారు. సీనియర్ అటవీ శాఖ, ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ లాల్ అగర్వాల్పై త్రిపుర ప్ర�
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో ఎన్ఐఏ బుధవారం దాడులు చేసింది. మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న 44 మందిని అరెస్ట్ చేసింది. సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారి ఒక�
అగర్తలాలోని బ్లడ్ సన్ క్లబ్లో ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపంలో (Fire Accident) మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూజా మండపంతో పాటు దేవతా విగ్రహం పూర్తిగా దగ్ధమయ్యాయి.
Ulta Rath Yatra | జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకున్నది. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన త్రిపుర ఉనాకోటి జిల్లాలో బుధవారం జరిగింది. కుమార్ఘాట్లో సాయ�
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.
Ujjayanta Palace | త్రిపురను పాలించిన మాణిక్య రాజవంశానికి చెందిన 122 ఏళ్ల నాటి ఉజ్జయంత కోటను 2013లో మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్ను గతంలో ఆ రాష్ట్ర అసెంబ్లీగా వినియోగించారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఉజ్జయంత ప్యాల
Parliamentary Team | త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు పార్లమెంటరీ బృంద సభ్యులను అడ్డుకున్నారు. వారు ప్రయాణించిన వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో (Meghalaya) మాత్రం అధికార, ప్
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections results) కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్ (Counting) ప్రక్రియ ప్రారంభించారు.