Cops Arrested | పోలీస్ కస్టడీలో ఉన్న గిరిజన వ్యక్తి అస్వస్థతకు గురై మరణించాడు. పోలీసులు అతడ్ని చిత్రహింసలకు గురి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై నిరసనల�
Sons Burnt Alive Mother | ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Houses Set On Fire In Tripura | ఒక ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తతలను నివారించేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
త్రిపురను ఆకస్మికంగా ముంచెత్తిన వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలకు తోడు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం నుంచి 12 మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు.
జీవిత కాలంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉండే కల. తమ కలలను కొందరు సాకారం చేసుకుంటే.. మరికొందరు కలల్లోనే జీవిస్తూ కాలం గడిపేస్తుంటారు.
త్రిపురలో విద్యార్థులపై హెచ్ఐవీ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్ని నెలల కాలం లో వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడగా, ఇంతవరకు 47 మంది విద్యార్థులు మరణించారు.
HIV infection | త్రిపుర (Tripura) రాష్ట్రంలో హెచ్ఐవీ వైరస్ (HIV infection) కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా 47 మంది విద్యార్థులు మృతి చెందారు (students died of HIV infection).
Hyderabad | హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభమైన 8 గంటల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకు త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గంలో, రామ్నగర్ శాసనసభ స్థానంలో ఈ నెల 19న జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్
People Cross Border To Vote | బంగ్లాదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు ఓటు వేసేందుకు సరిహద్దు దాటారు. సుమారు 2500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.