Viral Video | తనకు రావాల్సిన బకాయి జీతాన్ని ఇవ్వాలని కోరినందుకు ఓ మాజీ ఉద్యోగిని షాపు యజమాని రాడ్తో కొట్టాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అ�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు బీజేపీ ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడం పలు ప్రశ్నలకు తావిస్తున్నది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ర్టానికి గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి వస్తే మర్యాదపూర్వకంగానై�
విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియాపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అగర్తలా: మాజీ సీఎం బిప్లబ్ దేబ్ త్రిపురలో సమాంతర పరిపాలన సాగిస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత సుదీప్ రాయ్ బర్మన్ ఆరోపించారు. మానిక్ షా సీఎం పదవిలో ఉండటం బిప్లవ్ దేవ్కు ఇష్టం ల�
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం ప్రమాణం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ రాయ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో రాష్ట్రంలో మూడున్నరేళ్ల పాటు కొనసాగిన బిప్లబ్కు
బీజేపీ ముఖ్యమంత్రుల పోస్టులకు గ్యారంటీ లేకుండా పోతున్నది. కాంగ్రెస్ ఆనవాయితీని పుణికిపుచ్చుకున్న బీజేపీ.. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో వరుసగా సీఎంలను మారుస్తున్నది. ఆ పార్టీ అధికారంలోని ఈశాన్య రాష్ట్�
అగర్తలా : త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ASF) కలకలం సృష్టించింది. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ (ARDD) నిర్వహిస్తున్న ఫారమ్లో కేసులను గుర్తించినట్లు సంబంధిత వర్గాలు
Karimganj | అసోంలోని కరీంగంజ్ (karimganj) జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. త్రిపుర సరిహద్దులకు సమీపంలో ట్రక్కులో తరలిస్తున్న 2360 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
Tripura : అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి వలస వచ్చిన పక్షులు త్రిపురలోని సుఖ్సాగర్ సరస్సులో చనిపోయాయి. త్రిపురలోని సుఖ్సాగర్ సరస్సులో తేలుతూ కనిపించిన ఈ పక్షులను అటవీ అధికారులు గుర్తించా�