HIV | అవసరమైతే రాష్ట్ర రాజధాని అగర్తలాలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్ఐవీ (HIV) పరీక్షలు నిర్వహించాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్
అగర్తల: తనతో ఏదైనా సమస్య ఉండే తన కారును పేల్చివేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. సామాన్యులను ఎందుకు వేధిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికార�
MP Attacked By BJP Goons | తమ పార్టీకి చెందిన యువ నాయకురాలిపై నమోదైన కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎంపీకి ఘోరమైన అనుభవం ఎదురైంది. బీజేపీ కార్యకర్తలు ఆయుధాలు చేతబట్టి, హెల్మెట్లు
అగర్తలా: త్రిపుర వార్తలపై అరెస్టైన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ లభించింది. సమృద్ధి సకూనియా, స్వర్ణ ఝా అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు చేస్తున్న వార్తల కవరేజీ వివిధ వర్గాల ప్రజల మధ�
Tripura woman journalists: త్రిపురలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై ఆ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విశ్వహిందూ పరిష్త్కు చెందిన కార్యకర్త కాంచన్ దాస్ ఫిర్యాదు మేరకు
అగర్తల: పశువుల స్మగ్లర్ను జనం కొట్టి చంపారు. త్రిపురలోని సెపాహిజాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన ముగ్గురు పశువుల స్మగ్లర్లు శుక్రవారం రాత్రి సోనామురా సబ్ డివిజన్ పరిధిలోని కమల్ నగర్ గ్ర
అగర్తల: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలు, వ్యక్తులపై దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మంగళవారం సాయంత్రం త్రిపురలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ధర్మానగర్ జిల్లా చంతిల్ల�
MP Sushmita Dev | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మిత దేవ్పై త్రిపురలో శుక్రవారం దాడి జరిగింది. ఆమెను కారును ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుల పనేనని టీఎంసీ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడిలో సుష్మిత దేవ్
గౌహతి: బీజేపీ సీనియర్ నేత, త్రిపురలోని సుర్మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన సరిగా లేదని, ఆ పార్టీ చేసిన తప్పులకు తాను గుండు గీయించుకున్నట్ల�
Pijush Kanti Biswas: త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేస్తున్న పిజూష్ కంటి బిశ్వాస్
డెల్టా ప్లస్ వేరియంట్| ఈశాన్య భారతంలో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కేసులను త్రిపురలో గుర్తించారు. రాష్ట్రంలో 90 డెల్టా ప్లస్ కేసుల�