కరోనా టీకా| రాష్ట్రంలోని అర్హులైనవారిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసైనా ఇచ్చామని త్రిపుర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగ�
Exams cancelled in Tripura: తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.
ఉచిత విద్య| దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలన
అగర్తలా: త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార బీజేపీ, దాని మిత్ర పక్షానికి షాక్ తగిలింది. ఈ నెల 6న జరిగిన త్రిపుర అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల్లో స్వదేశీ ప్రోగ్రెసివ్ రీజినల్ అల�
అగర్తల: ఒక వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ త్రిపురలోని నూతన్బజార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర�