అగర్తల: పశువుల స్మగ్లర్ను జనం కొట్టి చంపారు. త్రిపురలోని సెపాహిజాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన ముగ్గురు పశువుల స్మగ్లర్లు శుక్రవారం రాత్రి సోనామురా సబ్ డివిజన్ పరిధిలోని కమల్ నగర్ గ్ర
అగర్తల: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలు, వ్యక్తులపై దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మంగళవారం సాయంత్రం త్రిపురలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ధర్మానగర్ జిల్లా చంతిల్ల�
MP Sushmita Dev | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మిత దేవ్పై త్రిపురలో శుక్రవారం దాడి జరిగింది. ఆమెను కారును ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుల పనేనని టీఎంసీ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడిలో సుష్మిత దేవ్
గౌహతి: బీజేపీ సీనియర్ నేత, త్రిపురలోని సుర్మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన సరిగా లేదని, ఆ పార్టీ చేసిన తప్పులకు తాను గుండు గీయించుకున్నట్ల�
Pijush Kanti Biswas: త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేస్తున్న పిజూష్ కంటి బిశ్వాస్
డెల్టా ప్లస్ వేరియంట్| ఈశాన్య భారతంలో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కేసులను త్రిపురలో గుర్తించారు. రాష్ట్రంలో 90 డెల్టా ప్లస్ కేసుల�
కరోనా టీకా| రాష్ట్రంలోని అర్హులైనవారిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసైనా ఇచ్చామని త్రిపుర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగ�
Exams cancelled in Tripura: తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.
ఉచిత విద్య| దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలన