లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తనిఖీల్లో భాగంగా.. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర�
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తుందని, మరో రూపంలో కొత్త సర్కారు ఏర్పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘బాన్సువాడ పోచారం అడ్డా.. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. అనవసరంగా రెచ్చగొడితే మీ అడ్రస్సులు గల్లంతవుతాయి..’ అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరిం
పదేండ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపికి మద్దతు ఇచ్చి భంగపడ్డామని బీకేయూ నేత నరేశ్ టి కాయిత్ విచారం వ్యక్తం చేశారు. నాలుగేండ్ల క్రి తం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమం లో 750 మంది కర్షకు�
KTR | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియో�
WPI | మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం (WPI) స్వల్పంగా పెరిగింది. గత నెలలో 0.5శాతం పెరగ్గా.. అంతకు ముందు ఫిబ్రవరిలో 0.2శాతంగా ఉండేది. టోకు ద్రవ్యోల్బణం డేటాను కేంద్రం సోమవారం విడుదల చేసింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాం�
Jajula Srinivas Goud | బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో బీసీల ఊసేది..? బీసీలకు ఏది మోదీ గ్యారంటీ.? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. బీసీలకు కావాల్సింది ఉచిత బియ్యం కాదు.. చట్ట సభల్లో రి
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని, వారిని కూడా బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు �
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఇస్తామన్న తు�
లోక్సభ ఎన్నికల వేళ చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ 40% మేరకు పెరిగింది. దీనివల్ల ఆపరేటర్లకు సుమారు 15-20% అధిక ఆదాయం లభించనుంది. ఈ రంగంలోని నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, చార్టర్డ్ సర్వీసులకు
రైతులకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని, లేకపోతే రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 16న సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో బీఆర్ఎస్�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్
లోక్సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.9.17 కోట్లు సీజ్ చేశామని ఎస్పీ చందనాదీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, అడవిదేవు�