ఉద్యమకారులకు అన్నింటా గుర్తింపునిస్తున్న బీఆర్ఎస్.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, పార్టీకి విధేయుడిగా ఉన్న మారెపల్లి సుధీర్కుమా�
BRS Party | మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా, మిగ�
BRS Party | బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
KTR | శ్రీరాముడితో మనకు పంచాయితీ లేదు.. ఎందుకంటే రాముడు అందరివాడు.. బీజేపీ వ్యక్తి కాదు. రాముడికి బరాబర్ మొక్కుదాం.. కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం.. ఓడిద్దాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి.. ఏది పడితే అది మాట్లాడుతాడు అని పేర్కొన్నారు.
Lok Sabha elections | దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ మొదలు.. జూన్ 1న తుది విడత పోలింగ్ వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి, రెండో విడత లోక�
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూ.15,000గా ఉన్న ఈ సీలింగ్ను రూ.21,000కు తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్ట
ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా.. సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగం, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50శాతం మంది అభిప్రాయ పడినట్టు లోక్నీతి తాజా సర్వే వెల్లడించింది.
లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు, నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలకు దిగుతుండటాన్ని మాజీ బ్యూరోక్రాట్లు ఆక్షేపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వారు