హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల కోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నది.
దీనిలో భాగంగా నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు సమన్వయకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నియమించారు.