కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘చలో బస్ భవన్' కార్యక్రమానికి గురువారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జి�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహానికి బీఆర్ఎస్ మరింత పదును పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత స్థ
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘కారు’ జోరు పెంచింది. నియోజకవర్గాన్ని బీఆర్ఎస్కు కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్ రాబోయే ఉప ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసి మరోసారి సత్తా చాటేలా ప�
ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్
రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన జనగ�
జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులే అని, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టూరిస్టు మంత్రులు ఎవరూ హైదరాబా
అచ్చంపేట జనగర్జన సభ విజయవంతమైంది. ఒంటిగంటకు ప్రారంభం కావాల్సిన జనగర్జన సభకు ఉదయం 11 గంటల నుంచే జనం రావడం మొదలు పెట్టారు. అచ్చంపేట నియెజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా తరలివచ్చారు. ఆటోలు, జీపులు, ట్రాక�
పచ్చని నల్లమల్ల గులాబీ రంగు పులుముకున్నది.. అచ్చంపేటలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకకు సర్వం సిద్ధమవుతున్న ది.. మాజీ ఎమ్మెల్యే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లినా.. కార్యకర్తలు బీఆర్ఎస్ జ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యంతో తెలంగాణలోని 40 లక్షల మంది మాలలకు ఎస్సీ వర్గీకరణ, జీవో నెంబర్ 99తో తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్ర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వ్యక్తిగతంగా దూషించడంతోపాటు అబద్దపు ప్రచారం చేసిన ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడిన తనపై పోలీసులు కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని తుంగతుర్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తు కు ఓటేసి ఢిల్లీకి చెందిన బేకార్ పార్టీలను తరిమికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్సోళ్ల మాయమాటలు నమ్మితే నిండా మునుగ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం �
గులాబీ శ్రేణులు కష్టపడి పనిచేసి జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్రకు నాంది పలుకాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు వచ్చిన అవకా�
స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అ చ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ క్యాడర్కు అండ గా ఉంటామని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు.