ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో పోటీపడుతున్న భారత ప్లేయర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. శుక్రవారం మొదలైన విశ్వక్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్త�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ బృందం బట్టబయలు చేసింది. మేడిగడ్డ వద్ద మానేరు, గోదావరి, ప్రాణహిత నదులు పుష్కలంగా ప్రవహిస్తున్నా కావాలనే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్�
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన అనంతరం క్యాతన్పల్లిలోని మాజీ ఎమ్మె
మలిదశ ఉద్యమంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకొవడంపై సంతోషంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సొంత ఖర్చుతో జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన మహిళలకు వెయ్యి కుట్టుమిషన్లు ‘కానుక’గా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు, నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, కూడళ్లల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును బుధవారం బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. రామన్నపై ప్రేమతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్లు, ఆలయాల్లో పూజలు
యంగ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరూవాడా అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను బుధవారం పండుగలా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీ కేక్లు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఈనెల 24న) రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు తెలిపాయి. ఈ మేర కు విద్యార్థి,
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహానీయుడు, సాహితీవేత్త దాశరథి కృష్ణామాచార్య శత జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నివాళులర్పించారు. పద్య�
రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత
పార్టీకి వెన్నంటి ఉన్నవారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నందినగర్లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌ�