రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యంతో తెలంగాణలోని 40 లక్షల మంది మాలలకు ఎస్సీ వర్గీకరణ, జీవో నెంబర్ 99తో తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్ర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వ్యక్తిగతంగా దూషించడంతోపాటు అబద్దపు ప్రచారం చేసిన ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడిన తనపై పోలీసులు కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని తుంగతుర్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తు కు ఓటేసి ఢిల్లీకి చెందిన బేకార్ పార్టీలను తరిమికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్సోళ్ల మాయమాటలు నమ్మితే నిండా మునుగ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం �
గులాబీ శ్రేణులు కష్టపడి పనిచేసి జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్రకు నాంది పలుకాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు వచ్చిన అవకా�
స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అ చ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ క్యాడర్కు అండ గా ఉంటామని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్హోల్లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గ�
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పేదల ఇండ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్
ఎక్కడ పోయినా పాలమూరు బిడ్డను నల్లమల నుంచి వచ్చాను నాకు ఆ బాధ తెలుసు ఈ బాధ తెలుసు అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారని..
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్కు కేసులు, ఉద్యమాలు కొత్త కావని, ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్న
బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్కు పెద్ద షాక్ తగలనున్నది. కాంగ్రెస్లోని పలువురు సీనియర్లు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లోని త�
దివంగత నేత సురవరం సుధాకర్రెడ్డికి ప్రజలు ఆదివారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సురవరం అం�
Sam Altman | చాట్జీపీటీ సృష్టికర్త.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఈ ఏడాది చివర్లో ఇండియాలో తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.