ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో తలసాని పా�
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బీఆర్ఎస్ ఓట్ల తొలగించే ప్రమాదముందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్వోలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన�
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం చేకూర్చి.. కాంట్రాక్టులన్నీ తన అనుయాయులకే సీఎం రేవంత్ ఇచ్చుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన�
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణతో పాటు సభ్యత్వ నమోదుకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమం ఆదివారం క్లాసిక్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్�
మళ్లీ వచ్చేది గులాబీ జెండాయే, సీఎం అయ్యేది కేసీఆర్యే.. నాడు 24 గంటల కరెంట్ ఎలాగైతే ఇచ్చామో, అధికారంలోకి రాగానే మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరు ఇచ్చే బాధ్యత కూడా నాదే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ �
బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హైదరాబాద్లోని నం దినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మర�
హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గమని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ ని�
కష్టాల్లో ఉన్న ప్రతిభావంతులకు అండగా నిలువడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిరూపించారు. నల్లగొండ జిల్లాకు చెందిన పేద యువ సైక్లిస్ట్ రమ్యసైదులుకు అంతర్�
‘ఒకే దేశం.. ఒకే పన్ను.. ఒకే దేశం.. ఒకే ఎన్నిక..’ ఇలా అనేక అంశాల్లో ఏకరూపతను కోరుకునే బీజేపీ.. పోక్సో కేసు విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవార�
మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఘాటు రెస్టారెంట్ను గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రుచులకు �
ఓరుగల్లు పోరుఖిల్లా బీఆర్ఎస్కు వీరతిలకం దిద్దింది. రైతు‘రణ’కెరటమై హోరెత్తింది. మునుముందుకు సాగండని దీవెనార్థి పెట్టింది. రైతు ‘సంగ్రామ’ సదస్సు నేపథ్యంగా మరోసారి ఉద్యమించమని బీఆర్ఎస్ పార్టీకి సంద
బీఆర్ఎస్ నాయకులను వెంటపడి వేధించడం కాదని, చేతనైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం మొద్దునిద్�
“రాష్ట్రంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు వాళ్ల పనులు వాళ్లు చేస్తలేరు. అందరూ ఒకటే ‘దోచుకో.. దాచుకో’ అనే పని మాత్రమే పెట్టుకున్నరు. హైదరాబాద్లో రేవంత్రెడ్డి దోచుకుంటున్నడు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడోళ