కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవ
రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మకలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయినయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరువకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇ
మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడైన గోవింద్ శ్రీధర్ బ్లాక్ వాయిస్ సం స్థను స్థాపించి నియోజకవర్గంలో చాలా చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఓపెన్ జిమ్ లు, �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు శనివారం మరోసారి మాజీ మంత్రి జీవన్రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావ
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, వారి కి తాను తోడ్పాటునందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురసరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర�
‘కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్లు పెట్టుడు.. గరిబోళ్ల ఇండ్లు కొట్టుడు.. ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు..ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నదమ్ముల�
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం రాజకీయ ప్రక్రియగానో, లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ వరింగ
బీఆర్ఎస్ యువజన నాయకుడు, పార్టీ స్పోక్స్పర్సన్ కర్నె అరవింద్ మృతి బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గత ఆదివారం గుండెపోటుతో అరవింద్ మృతిచెందిన వ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనకు రాగా, ఇందారం బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు భారీగా గులాబీజెండాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సోమవారం వాటిని చెత్త ట్రాక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయింది. గూడెం చెక్పోస్టు నుంచి భారీ కాన్వాయ్తో గుడిపేట మెడికల్ కళాశాల భవనం వద్దకు చేరుకోగానే, ఆయనకు పార్టీ శ్రేణు �
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రానున్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని బొంగుళూరులోని ప్రమిద గార్డెన్స్లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్�
చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గురువారం జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్రెడ్డితో సమావేశం ముగిసిన తదుపరి కేటీఆర్,
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం భూ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుటుంబం భూ కబ్జా