మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇండ్లను కూల్చాలని చూస్తే సహించబోమని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేద ప్రజల ఇండ్లను కాదు కదా..
ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ సీటు కూడా దక్కించుకోలేక గల్లంతైందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్
తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన ఘటన కుమ్మెరలో జరిగిందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా�
ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చ
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ల్లో అధికారదాహం ఏ స్థాయిలో ఉందంటే.. సీఎం రేవంత్రెడ్డి సూచనలు, మంత్రి వివేక్ దురాగతాలకు అధికార యంత్రాంగం తొత్తులుగా మారి ప్రజల తీర్పును అపహాస్యం చేశార�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రానున్నారు. మల్లన్న జాతరలో కాం�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అక్రమ కేసులు బనాయించి ఆదిలాబాద్ జైలులో నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించేందుకు రామన్న
సింగరేణిలో కాంగ్రెస్ ప్రముఖుల అవినీతిని గమనించిన కొత్తగూడెం ప్రజలు.. ఇటీవలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎద�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. రోడ్డు షోతో పాటు కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగ
‘జిల్లాలు తీసెయ్య అని రేవంత్ చెబుతున్నాడు.. తీసేస్తే ఊరుకోవడానికి ఇక్కడి ప్రజలు అమాయకులా.. వీపు చింతపండు అయితది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూరుకు ఇచ్చిన నర్సిం గ్ కాలేజీని ఎత్తుకెళ్లిన దొంగ రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం జిల్లాలోని తాండూరు ప�