విదేశాల్లో ఉంటూ కూడా పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ అద్భుతంగా పనిచేస్తున్నారని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్రెడ్డి బృందాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశంసిం�
నల్లమల్లలో గులాబీ గర్జించింది. కం దనూలులో కదం తొక్కింది. సీఎం సొంత జిల్లా అయిన నాగర్కర్నూల్లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ జిల్లా �
పీజేఆర్ మహానాయకుడు, మాస్ లీడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆదివారం దివంగత ప్రజా నేత జనార్దన్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ కూడలిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, ఇండస్ట్రియల్ మాజీ మంత్రి కేటీఆర్కు అంతర్జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. మరో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఈవెంట్కు శనివారం ఆహ్వానం అందింది. 2026 జనవ�
తెలంగాణభవన్లో శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బోనకల్లుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శుక్రవారం కలిసి తమపై కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై పెడుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు �
తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి, మీకు ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గిరిజనులంతా ఏకతాటిపైకి రావడం శుభ పరిణామమన్నారు. శుక్రవారం ఎర్రవల�
మక్క కొనే దిక్కులేక జోగుళాంబ గద్వాల జిల్లా కలుకుంట్ల కొనుగోలు కేంద్రం వద్ద మక్క రైతు జమ్మన్న హఠాన్మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. చేతగానితనంతో సాగు సంక్షోభాన్న�
‘సీఎం రేవంత్రెడ్డి ఎవరితోనైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు.. కానీ రెండేండ్లలో అన్ని వర్గాలను మోసం చేసిన ఆయనను ప్రజలే ఫుట్బాల్ ఆడుడు ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్ని
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపించారని, ఈ ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దత్తత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ వరుసగా మూడుసారి కూడా �
కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్లో బీఆ