బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో వీర్నపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ కంటి శిబిరాలు గిరిజన పల్లెలు, లంబాడి తండాల్లో వెలుగులు నింపుతున్నాయి. వారం పాటు నిర్వహిస్తుండగా, మొదటి రోజ
వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతులకు సాగు నీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పూర్తి చేశామని.. కేవలం పంపులు నడపడమే మిగ
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్పై అవగాహన, సభ్యత్వ నమోదు కా
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నటన.. విశ్వనటుడు కమల్హాసన్ను మించి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో హంగామా సృష్టించిన భ�
‘మోసకారి కాంగ్రెస్ పోయి.. కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నరు. కేసీఆర్ పాలన అంటే తెలంగాణలో సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని.. కాంగ్రెస్ పాలన సకల సంక్షోభాలకు కేరాఫ్ అడ్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్యాదవ్, సీహెచ్ ఉపేంద్ర, కాల్
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం డలంలోని పొన్న గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పాండురంగ్ పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతోనే మార్కెట్ యార్డులో పంట కుప్ప వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసు�
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో శనివారం నిర్వహించిన ని�
‘రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాటమీద తాను నిలబడతారా?’, 20 లక్షల ఇళ్లు కట్టాకే మరోసారి ఓటర్ల గుమ్మం వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని పలికిన ప్రగల్భాలకు కట్ట�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా ప�
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్.. డిజాస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవ�