ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్హోల్లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గ�
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పేదల ఇండ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్
ఎక్కడ పోయినా పాలమూరు బిడ్డను నల్లమల నుంచి వచ్చాను నాకు ఆ బాధ తెలుసు ఈ బాధ తెలుసు అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారని..
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్కు కేసులు, ఉద్యమాలు కొత్త కావని, ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్న
బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్కు పెద్ద షాక్ తగలనున్నది. కాంగ్రెస్లోని పలువురు సీనియర్లు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లోని త�
దివంగత నేత సురవరం సుధాకర్రెడ్డికి ప్రజలు ఆదివారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సురవరం అం�
Sam Altman | చాట్జీపీటీ సృష్టికర్త.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఈ ఏడాది చివర్లో ఇండియాలో తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీని విస్తరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలోని టైర్-2 సిటీల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేశామని ఆదివారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. నల్లగ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం కారణంగా వస్తున్న ఉప ఎన్నికను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని, మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆ�
ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. కాళేశ్వరం మోటర్లు నడిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రుల హెచ్చరికలు, రైతుల నుంచి వచ్చిన డిమాండ్లకు తలొగ్గింది. మరోవైపు ఆదివారం మంత్రులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నది. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపెల్లి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21 వరకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేదంటే తాము మరోలా జోక్య�