దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం రాజకీయ ప్రక్రియగానో, లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ వరింగ
బీఆర్ఎస్ యువజన నాయకుడు, పార్టీ స్పోక్స్పర్సన్ కర్నె అరవింద్ మృతి బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గత ఆదివారం గుండెపోటుతో అరవింద్ మృతిచెందిన వ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనకు రాగా, ఇందారం బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు భారీగా గులాబీజెండాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సోమవారం వాటిని చెత్త ట్రాక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయింది. గూడెం చెక్పోస్టు నుంచి భారీ కాన్వాయ్తో గుడిపేట మెడికల్ కళాశాల భవనం వద్దకు చేరుకోగానే, ఆయనకు పార్టీ శ్రేణు �
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రానున్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని బొంగుళూరులోని ప్రమిద గార్డెన్స్లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్�
చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గురువారం జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్రెడ్డితో సమావేశం ముగిసిన తదుపరి కేటీఆర్,
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం భూ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుటుంబం భూ కబ్జా
కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్ హోదా కల్పించేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆ
‘ఫిర్ ఆయేంగే.. సబ్కో తోఫా దియేంగే’ (మరోసారి అధికారంలోకి వస్తాం.. తప్పకుండా రంజాన్ తోఫా ఇస్తాం) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముస్లింలకు భరోసానిచ్చారు. తమ సర్కార్ హయాంలో ఏటా పేద ముస్లి
‘గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై తక్షణమే జోక్యం చేసుకోవాలి.. సమన్వయంతో ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వ�
యువత కేవలం ఓటర్లుగానే కాకుండా, దేశ గమనాన్ని మార్చే నాయకులుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ �
ఖమ్మం వెలుగుమట్లలో మంత్రుల బినామీల ప్రయోజనాల కోసం 1,000 మంది పేదల ఇండ్లను కూలగొట్టడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రషన్స్కు చెందిన అక్రమ క్రషర్ క్వారీల నిర్వహణపై బీఆర్ఎస్
నిజనిర్ధారణ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీశ్