లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ వింగ�
ఆరెస్సెస్ అంతర్గత సర్వే ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 200 స్థానాలైనా గెలవలేదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
తెలంగాణ మాడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాలపై లోక్సభ ఎన్నికల ప్రభావం పడింది. ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించగా, ఫలితాలను విడుదలపై అధికారులు తర్జనభర్జనపడుతున్నారు.
Liquor shops | పండుగలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లోని కొన్ని తేదీలలో ఢిల్లీలో లిక్కర్ దుకాణాలు మూసి వేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో లోక�
తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బీజేపీ (BJP) కార్యకర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామని చెప్పుకొనే బీజేపీ.. లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మాత్రం మహిళలపై చిన్నచూపు చూసింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ఆదివారం తమ పార్టీ రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనేందుకు ఈసీకి చెందిన సువిధ పోర్టల్లో అనుమతి కోరగా.. అందుకు అధికారులు దుర్భాషలాడుతూ తిరస్కరించారని ఆప్ ఆరో�
రిజర్వేషన్ల తేనెతుట్టెను కదుపుతున్న కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి తెలిపారు.
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతుదీక్షలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఈ దీక్షలకు పార
Hema Malini | ప్రముఖ నటి హేమమాలిని మరోసారి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. యూపీలోని మధుర లోక్సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో హేమమా�
Postal Ballot | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. పోస్టల్ బ�
రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకూ ప్రకటించిన ప్రతీ నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఆ పార్టీ ఇప్పటివరకూ 417 మందికి టికెట్లను ప్రకటించింది.