శ్రీనగర్: జమ్ముకశ్మీరు మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారు.
ఆయన కుమారుడు, ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం ఈ విషయం వెల్లడిం చారు. అనారోగ్య కారణాలతోనే ఆయన పోటీచేయకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు.