బుల్డోజర్ల ద్వారా ముస్లిం ఇళ్లను కూల్చేస్తున్నారని, ఈ సమయంలో కొందరు జర్నలిస్టులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అ
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను గురువారం ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ గురువారం ప్రశ్నిస్తున్నది. అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని సహింబోమన్న హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందించారు. ఇలాంటి భారత్లో
శ్రీనగర్: తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ నుంచి తుడిచిపెట్టుకుపోయిందో ఆ ప్రాంతాల్లో మళ్లీ మిలిటెన్సీ పెరిగిపోతోందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మిలిటెంట్లు బయట�
శ్రీనగర్: విచారణ, శిక్షల గురించి తాను పట్టించుకోనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం లేదని ఆయన ఆరోపిం�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వర్గాలను విభజించే లక్ష్యంగా పౌరులపై దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోని మెజారిటీ కమ్యూనిటీకి చెందిన వా�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురైన బీహార్కు చెందిన వీధి వ్యాపారి వీరేంద్ర పాశ్వాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ రాష్ట్రానికి తీసుకెళ్లలేకపోయారు. జమ్ముకశ్మీర్ న
Omar Abdullah : ఉత్తరప్రదేశ్ను నయా జమ్ముకశ్మీర్గా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అభివర్ణించారు. సోమవారం ఆయన ..