జమ్మూ కశ్మీరులో సంభవించిన తాజా మేఘ విస్ఫోటాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులతో సహా 11 మంది మరణించారు. రియాసీ జిల్లాలో శుక్రవారం ఓ ఇంటిపైన కొండ చరియలు విరిగిపడడంతో
మానవ జీపీఎస్గా ఉగ్రవాదులు పిలుచుకునే బాగూ ఖాన్ని జమ్మూ కశ్మీరులోని గురేజ్లో శనివారం భద్రతా దళాలు మట్టుపెట్టాయి. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీరులో మకాం వేసిన బాగూ ఖాన్ చొరబాటుదారులకు సంధానకర్తగా వ్య�
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో వాయుసేనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మూడు నెలల తర్వాత ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ప్రజలతో పంచుకు
జమ్మూకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ (5/28) హ్యాట్రిక్తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో దులీప్ ట్రోఫీలో నార్త్జోన్కు తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగ�
భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు కాల్చి చంపాయి. బండిపొరా జిల్లా, గురెజ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని గురువారం అధి�
ఉత్తర భారతంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. జమ్ము కశ్మీరులో జరిగిన వివిధ ప్రమాదాలలో 10 మంది మరణించారు. జమ్ము కశ్మీరుకు చెందిన త్రికూట పర్వతాలపైన వెలసిన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం యాత్రామార్గంలో మంగళవ�
మాజీ సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ అనీశ్ దయాళ్ సింగ్ జాతీయ భద్రతా ఉప సలహాదారుగా (డిప్యూటీఎన్ఎస్ఏ) నియ మితులైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బి�
ఈ నెల 14న కురిసిన కుంభవృష్టి నుంచి జమ్ముకశ్మీరులోని కిష్టార్ తేరుకోకముందే, శని-ఆదివారాల మధ్య రాత్రి కథువా జిల్లాలో మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) సంభవించింది. దీంతో ఏడుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. క�
ఉత్తరాఖండ్లోని ధరాలీలో జల విలయాన్ని మరువక ముందే జమ్ము కశ్మీర్లో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. కిష్టార్ జిల్లాలో గురువారం కురిసిన ఆకస్మిక కుంభవృష్టికి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోసహా 52 మంది మరణించగ�
జమ్ముకశ్మీర్లో జవాన్లతో వెళ్తున్న బస్ లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 187 బెటాలియన్కు చెందిన 23 మంది జవాన్లతో వెళ్తున్న మినీ బస్ గురువారం ఉదయం 10.30 గంటలకు బసంత్గర్ ప్రాంతంలోని ఖండ్వాల�
Unable To Sleep | జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ గురువారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న అఖల్ గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్