ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్నది. దీంతో సాధారణ జన జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Bus accident | జమ్ముకశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డు వెంట ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ముందు వైపునకు తిరిగిపోయి
Fresh snowfall | మంచు వర్షం..! ఈ మంచు వర్షం శీతాకాలంలో రాత్రివేళల్లో కురిస్తే చలి తీవ్రత మరింత పెరుగుతుంది. దాంతో జనం గజగజలాడాల్సి వస్తుంది. హిమాలయాల పరిసరాల్లో వేసవిలో కూడా మంచు కురుస్తుంటుంది.
Urmila Matondkar | ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రొటా జిల్లాలోని గారిసన్ పట్టణంలో భారత్ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్గాంధీతో చాల�
Rahul-gandhi | ఇవాళ జమ్ములోని సత్వార్ పట్టణానికి రాహుల్ భారత్ జోడో యాత్ర చేరింది. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్గాంధీ.. జమ్ముకశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మించిన సమస్యే లేదన
Jammu and kashmir | జమ్మూ కశ్మీర్ నర్వాల్ మండి ప్రాంతంలో శనివారం 16 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. జంట పేలుళ్లతో తొమ్మిది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది ఉగ్రవాదుల పనేనని, రెండింట్లో పేల�
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి
ఎముకలు కొరికే చలి.. శత్రువులు ఎటు వైపు నుంచి వస్తారో తెలియదు.. అనుక్షణం అప్రమత్తత అవసరం.. ఇది సరిహద్దులో దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల పరిస్థితి. ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వ�
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు.
Central Reserve Police Force | జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు పౌరుల ప్రాణాలు తీశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను
IED blast | జమ్మూ కశ్మీర్ రాజోరి జిల్లా డాంగ్రీ ప్రాంతంలో సోమవారం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, మరొకరు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. గత 24 గంటల్లో దాడి జరుగడంతో ఇది
Civilians Killed | జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ముష్కరులు జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది గాయపడ్డారు. తుపాకీ తూటాలతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత�
186 Terrorists Killed | ఈ ఏడాదిలో పాక్ జాతీయులు 56 మంది సహా మొత్తం 168 మంది ఉగ్రవాదులను హతమయ్యారని, మరో 159 మందిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. కేంద్రపాలిత ప్రాంత