Army commandos die | తీవ్ర వాతావరణం కారణంగా ఇద్దరు ఆర్మీ కమాండోలు మరణించారు. అదృశ్యమైన ఆర్మీ జవాన్ల కోసం గత రెండు రోజులుగా వెతికారు. చివరకు మంచులో కప్పి ఉన్న ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు.
Snow | భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు (Snow) కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి.
ECI | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా నాలుగు రాజ్యసభ స్థానాల
Chinese grenades | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చైనా గ్రెనేడ్లతోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ సెక్టార్లోని ఒక చోట ఆయుధాలున్నట్లు నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతా ద�
Mutton Shortage | పెళ్లిళ్లు (Marriages) స్వర్గంలో నిశ్చయం అవుతాయని అంటుంటారు. కానీ ఇప్పుడు జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో మాత్రం పెళ్లిళ్లకు ముహూర్తాలను మూతపడ్డ రోడ్డు నిశ్చయిస్తున్నది. అదెలా అనుకుంటున్నారా..? భారీ వర్షాలు, వర�
దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు జవాన్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జమ్ముక�
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై మన దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం ఒక కొత్త విషయాన్ని వెల్లడించ�
జమ్మూ కశ్మీరులో సంభవించిన తాజా మేఘ విస్ఫోటాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులతో సహా 11 మంది మరణించారు. రియాసీ జిల్లాలో శుక్రవారం ఓ ఇంటిపైన కొండ చరియలు విరిగిపడడంతో
మానవ జీపీఎస్గా ఉగ్రవాదులు పిలుచుకునే బాగూ ఖాన్ని జమ్మూ కశ్మీరులోని గురేజ్లో శనివారం భద్రతా దళాలు మట్టుపెట్టాయి. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీరులో మకాం వేసిన బాగూ ఖాన్ చొరబాటుదారులకు సంధానకర్తగా వ్య�
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో వాయుసేనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మూడు నెలల తర్వాత ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ప్రజలతో పంచుకు
జమ్మూకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ (5/28) హ్యాట్రిక్తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో దులీప్ ట్రోఫీలో నార్త్జోన్కు తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగ�
భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు కాల్చి చంపాయి. బండిపొరా జిల్లా, గురెజ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని గురువారం అధి�
ఉత్తర భారతంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. జమ్ము కశ్మీరులో జరిగిన వివిధ ప్రమాదాలలో 10 మంది మరణించారు. జమ్ము కశ్మీరుకు చెందిన త్రికూట పర్వతాలపైన వెలసిన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం యాత్రామార్గంలో మంగళవ�