Asiya Andrabi : కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు, దఖ్తరన్ ఇ మిల్లట్ సంస్థ చీఫ్ ఆసియా అంద్రాబీ అనే మహిళకు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అలాగే ఆమె అనుచరులైన సోఫి ఫెహ్మీదా, నహిదా నస్రీన్కు 30 ఏళ్ల జైలు శి
Delhi blast case | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు (Delhi blast Case) లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఇవాళ సోదాలు నిర్వహి�
Jammu and Kashmir : కాశ్మీర్ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంద�
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాను హత్య చేయడానికి తాను గత 20 ఏండ్లుగా ప్రణాళిక వేస్తున్నానని బుధవారం ఆయనపై కాల్పులకు ప్రయత్నించి పట్టుబడ్డ నిందితుడు తెలిపాడు.
Jammu and Kashmir : ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీ మృతితో కాశ్మీర్లో ముస్లింలు చేపట్టిన నిరసన ప్రదర్శన ఆందోళనకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి పోలీసులు, భద్రతా బలగాలు ఆంక్షలు విధించారు. అయితే, శనివారం ను�
Mehbooba Mufti | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతం కావడంపై జమ్ముకశ్మీర్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీనగర్లో జరిగిన నిరసనలో పీపుల్స్ డెమోక్రటిక్ పా�
దేశానికి భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో దశాబ్దాల కాలంగా సాధారణ జనజీవితమే కష్టతరమైన వేళ అక్కడ్నుంచి యువకులు ఒక ఆటను కెరీర్గా ఎంచుకోవడమే ఒక సాహసం.
జమ్మూకశ్మీర్ సాధించింది! 1959-60 సీజన్లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. 67 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 92 ఏండ్ల రంజీ చరిత్రలో తాము తొలి మ్యాచ్ ఆడిన 24,150 రోజుల తర్వాత మొదటి టైటిల్ను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర �
రంజీ ట్రోఫీ ఫైనల్లో బ్యాట్తో భారీ స్కోరు చేసిన జమ్మూకశ్మీర్ బంతితోనూ అదరగొడుతున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ అకిబ్ నబీ (3/32) పేస్ జోరుకు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక మూడో రోజు తడబడి�
Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కిస్ట్వార్ జిల్లా (Kishtwar district) లో భద్రతాబలగాల (Security forces) కు, ఉగ్రవాదుల (Terrorists) కు మధ్య భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Kashmiri Pandits | జమ్ముకశ్మీర్లోని మైనారిటీలైన కశ్మీరీ పండిట్లను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. వారిపై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్�
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
రంజీ ట్రోఫీలో కర్ణాటక 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్కు దూసుకెళ్లింది. లక్నోలో ఉత్తరాఖండ్తో జరిగిన రెండో సెమీస్లో ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్కు ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ల�