Grenade blast | ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోగల కమాల్కోట్ సైనిక శిబిరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారిక వర్గా
IND vs PAK | పాకిస్థాన్ (Pakistan) ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ (Asim Iftikar Ahmed) కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా ఐక్యరాజ్యసమితి (UNO) లో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmi
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. అయితే ఎలాంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతానికి వారిని తీసుకెళ్లడంపై రాయకీయంగా చర్చ జరుగుత
Omar Abdullah : జమ్మూకాశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే, ఇప్పుడీ ప్రభుత్వంలో అసమ్మతి ఎక్కువైందని ప్రచారం జరుగుతోంది.
Jammu and Kashmir | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) భద్రతా చరిత్రలో ఒక చారిత్రక మైలురాయి నమోదైంది. గడిచిన మూడు దశాబ్దాలకుపైగా కాలంలో తొలిసారిగా, ఉగ్రవాద సంబంధిత హింసలో ఒక్క మరణం కూడా నమోదు కాకుండా ఒక నెల గడిచింది. జమ్ముకశ్మీర్�
ఉగ్రవాదాన్ని పెంచి పోషించటంలో పాకిస్థాన్ తన వంకరబుద్ధిని మాత్రం మార్చుకోవటం లేదు. జమ్ముకశ్మీర్లోని ఉగ్ర నెట్వర్క్ ల కోసం అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నది.
PoK Man Crosses LoC | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక వ్యక్తి సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటాడు. జమ్ముకశ్మీర్లోని ఊరి సెక్టార్లోకి ప్రవేశించి ప్రియురాలిని కలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఆర్మీ సిబ్
Gulmarg : జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో భారీ ప్రమాదం తప్పింది. కేబుల్ కార్ మధ్యలో నిలిచిపోవడంతో పర్యాటకులు అందులో చిక్కుకుపోయారు. గాలిలోనే వేలాడుతూ గంటసేపుపైగా ఉండిపోయారు.
India vs Pakistan | అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ (Pakistan) కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో భారత్ (India) పై నిందలు మోపేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రయత్నించింది. అయితే భారత్ ఆ ప్రయత్నాలను గట్టిగా త�
ఒక్క తేనెటీగ కనిపిస్తేనే ఎక్కడ కుడుతుందో అన్న భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ, ఈ మహిళలు లక్షల తేనెటీగల మధ్య రోజును గడుపుతారు. ప్రేమతో పెంచితే అసలు అవి ఏమీ చేయవని, తమ ఒంటి మీద వాటిని ఎక్కించుకొని మరీ చూపించి �
హైదరాబాద్కు చెందిన జవాన్ జమ్ము కశ్మీర్లో మృతి చెందారు. షోపియాన్ జిల్లాలోని జైనాపోరా సీఆర్పీఎఫ్ శిబిరంలో సురీందర్ సింగ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు.
తన ‘నెట్వర్క్ మ్యాప్'లో జమ్ము కశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపిన నేపాల్ ఎయిర్లైన్స్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ సంస్థ తాను చేసిన ఘోర తప్పిదానికి క్షమాపణలు తెలిపింది.
Nepal Airlines | భారత్ (India) కు నేపాల్ ఎయిర్లైన్స్ (Nepal Airlines) క్షమాపణలు చెప్పింది. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ను పాకిస్థాన్లో భాగంగా చూపుతూ నేపాల్ ఎయిర్లైన్స్ సోషల్ మీడియా (Social Media) లో ఒక పోస్టు చేసింది. దానిపై భారత్ తీవ