దేశానికి భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో దశాబ్దాల కాలంగా సాధారణ జనజీవితమే కష్టతరమైన వేళ అక్కడ్నుంచి యువకులు ఒక ఆటను కెరీర్గా ఎంచుకోవడమే ఒక సాహసం.
జమ్మూకశ్మీర్ సాధించింది! 1959-60 సీజన్లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. 67 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 92 ఏండ్ల రంజీ చరిత్రలో తాము తొలి మ్యాచ్ ఆడిన 24,150 రోజుల తర్వాత మొదటి టైటిల్ను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర �
రంజీ ట్రోఫీ ఫైనల్లో బ్యాట్తో భారీ స్కోరు చేసిన జమ్మూకశ్మీర్ బంతితోనూ అదరగొడుతున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ అకిబ్ నబీ (3/32) పేస్ జోరుకు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక మూడో రోజు తడబడి�
Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కిస్ట్వార్ జిల్లా (Kishtwar district) లో భద్రతాబలగాల (Security forces) కు, ఉగ్రవాదుల (Terrorists) కు మధ్య భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Kashmiri Pandits | జమ్ముకశ్మీర్లోని మైనారిటీలైన కశ్మీరీ పండిట్లను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. వారిపై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్�
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
రంజీ ట్రోఫీలో కర్ణాటక 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్కు దూసుకెళ్లింది. లక్నోలో ఉత్తరాఖండ్తో జరిగిన రెండో సెమీస్లో ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్కు ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ల�
Fire accident | ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించటంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. శ్రీనగర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధా�
ఇటీవల కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న జమ్మూకశ్మీర్కు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరే అరుదైన అవకాశం లభించింది. బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో సెమీస్లో ఆ జట్టు గెలుపు ముంగిట �
hawala racket busted | జమ్ముకశ్మీర్లో భారీ డిజిటల్ హవాలా రాకెట్ బయటపడింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన 8,000 బ్యాంకు ఖాతాలను దర్యాప్తు సంస్థలు స్తంభింపజేశాయి.
Chenab dam : పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారత్కు చాలా మేలు చేసింది.