శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఒక గ్రామ సర్పంచ్పై కాల్పులు జరిపి చంపారు. బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టన్ నగరంలోని గోష్బుగ్ ప్రాం�
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లాల�
జమ్ముకశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. అంటే మన దేశంలో ప్రత్యేకంగా సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం జమ్ముకశ్మీర్. అలాగే రెండు రాజ్యాంగాలు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం...
Srinagar | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్లోని (Srinagar) బిషెంబర్ నగర్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాల�
Awantipora | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అవంతీపొరాలో (Awantipora) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు. జిల్లాలోని త్రాల్లో ఉగ్రవా�
శ్రీనగర్: ఉగ్రవాదులు ఇటీవల జమ్ముకశ్మీర్లో పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఒక కశ్మీర్ పండిట్పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. షోపియాన్ జిల్లాల
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదులు మరోసారి స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఈ ఘటన జరిగింది. లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార�
Encounter | జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. షోపియాన్లోని
జమ్మూ : శీతల ప్రాంతమైన జమ్మూలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉష్ణోగ్రతలు 37.3 డిగ్రీలకు చేరగా.. 76 సంవత్సరాల రికార్డు బద్దలైంది. ఇంతకు ముందు 1945 మార్చి 31న 37.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ డైరె