రంజీ ట్రోఫీలో కర్ణాటక 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్కు దూసుకెళ్లింది. లక్నోలో ఉత్తరాఖండ్తో జరిగిన రెండో సెమీస్లో ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్కు ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ల�
Fire accident | ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించటంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. శ్రీనగర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధా�
ఇటీవల కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న జమ్మూకశ్మీర్కు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరే అరుదైన అవకాశం లభించింది. బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో సెమీస్లో ఆ జట్టు గెలుపు ముంగిట �
hawala racket busted | జమ్ముకశ్మీర్లో భారీ డిజిటల్ హవాలా రాకెట్ బయటపడింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన 8,000 బ్యాంకు ఖాతాలను దర్యాప్తు సంస్థలు స్తంభింపజేశాయి.
Chenab dam : పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారత్కు చాలా మేలు చేసింది.
Pakistan : భారత్పై పాక్ కుట్రలు ఆగడం లేదు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినా.. ఆ దేశ వైఖరిలో మార్పు రావడం లేదు. భారత వ్యతిరేక కుట్రలకు మళ్లీ పాక్ ఆజ్యం పోస్తోంది.
Jammu and Kashmir : జమ్మూలోని ఉధంపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్, ఉధంపూర్ జిల్లా, బంసంత్ఘర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Doctor Rides Excavator To Hospital | అత్యంత కఠినమైన ప్రకృతి సవాళ్లను ఒక డాక్టర్ అధిగమించారు. గర్భిణీలకు కాన్పులు, సర్జరీల కోసం దట్టంగా పరుచుకున్న మంచును లెక్కచేయలేదు. జేసీబీలో ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలందించారు.
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ-కాశ్మీర్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ప�
Jammu and Kashmir : దాయాది దేశం పాకిస్తాన్.. భారత సరిహద్దులో కాల్పులకు పాల్పడింది. మంగళవారం రాత్రి పాక్ దళాలు.. భారత సరిహద్దుపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమైన భారత దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగడ�
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని (బంకర్) భద్రతా దళాలు గుర్తించాయి. అక్కడి నుంచి ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంకర్ పాకిస్తాన్ కేంద్రంగా నడిచే జైషే మహ్మద్ సంస్థది�
జమ్ము కశ్మీరులోని కేరీ సెక్టార్కు చెందిన దూంగా గలీ ప్రాంతంలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి మంగళవారం అనేక డ్రోన్లు ఎగురుతూ కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్లను కూల్చివేసేందుకు వాటిపై కా