ఉత్తరాఖండ్లోని ధరాలీలో జల విలయాన్ని మరువక ముందే జమ్ము కశ్మీర్లో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. కిష్టార్ జిల్లాలో గురువారం కురిసిన ఆకస్మిక కుంభవృష్టికి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోసహా 52 మంది మరణించగ�
జమ్ముకశ్మీర్లో జవాన్లతో వెళ్తున్న బస్ లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 187 బెటాలియన్కు చెందిన 23 మంది జవాన్లతో వెళ్తున్న మినీ బస్ గురువారం ఉదయం 10.30 గంటలకు బసంత్గర్ ప్రాంతంలోని ఖండ్వాల�
Unable To Sleep | జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ గురువారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న అఖల్ గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్
CRPF | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్ (Udhampur) జిల్లా కద్వా బసంత్గఢ్ (Kandva Basantgarh) ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో జమ్ము కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించే విషయమై వీరు సమావేశం అయి ఉంటారంటూ సోషల్ మీడియాల�
మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఆపరేషన్ శివశక్తి చేపట్టి మట్టుబెట్టినట్టు సైన్యాధికారులు బుధవారం తెలిపారు. జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ ఎన్కౌంటర్
ITBP bus | ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) కు సంబంధించిన బస్సు అదుపుతప్పి తావి నది (Tawi river) లో పడింది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని గండేర్బల్ (Ganderbal) జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఐటీబీపీకి చెందిన జవాన్లను ఒక ప్రాంతం
పహల్గాం ఉగ్రదాడికి కారకులైన ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్ శివారులో ఎదురుకాల్పుల్లో హతమైనట్టు హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం పట్ల జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ద�
Landslides | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని రియాసి (Reasi) జిల్లాలో గల పవిత్ర మాతా వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం భారీ కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
జమ్ముకశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం నక్ష్బంద్ సాహిబ్ శ్మశానం గేట్లు దూకి, లోపలికి ప్రవేశించారు. 1931లో డోగ్రా సైన్యం చేతిలో మరణించిన 22 మందికి నివాళులర్పించారు.