సేలం: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను, అక్కడి దుకాణదారులను ఓట్లడిగారు. పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి టీఎం సెల్వగణపతిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన రోడ్డు వెంబడి ఉన్న ఓ ఛాయ్ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ ఛాయ్ పెట్టించుకుని తాగారు. దానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Tamil Nadu CM and DMK President MK Stalin campaigns for the party’s Salem candidate, TM Selvaganapathy in the Lok Sabha constituency pic.twitter.com/Va6MSNiP5p
— ANI (@ANI) March 30, 2024