జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికార దుర్వినియోగం చేశారని, ఈ గెలుపే కాంగ్రెస్కు చివరిది అవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమ ర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మండల కే�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన కేటీఆర్ రోడ్షో సూపర్హిట్ అయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్తో కలిసి ఏజీ కాలనీ నుంచి జనప్రియ టవర�
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుపు కేవలం జూబ్లీహిల్స్కే కాదు.. రాష్ర్టానికే మేలు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఒక్క ఓటమితో కాంగ్రెస్ కళ్లు తెరుచుకొని ప్రజావ్యతిరేక విధానా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్న�
జూబ్లీహిల్స్లో లేడీ గెలవాలా? రౌడీ గెలవాలా? ప్రజలు తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. ఎదురీతకు లేడీ నిలుచుంటే.. అటు దికు రౌడీ నిలుచున్నారని చెప్పారు. తన ఇల్లు ఇక్కడి నుంచి ప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డికి ఓటమి రుచి చూపించి, క
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించిన తమ తండ్రి, దివంగత మాగంటి గోపీనాథ్ ఆశయాలను పూర్తిచేసేందుకు తమ తల్లి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓటేసి గెలిపించాలంటూ కుమార్తెలు మాగంటి అక్షర, ద
బీహార్ శాసనసభ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరి రోజు ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఈ నెల 6న 121 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 700 మంది రైతులు.. 165 మంది ఆటో డ్రైవర్లు.. 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నీ అధోగతి పాలవుతున్నాయని.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ �
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా రెండు రోజులుగా రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భ�
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఆర్జేడీ నేత (RJD leader) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రచార జోరును పెంచారు.
M Padma Devender Reddy | శనివారం ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఐరన్ షాపులో రజక మహిళ�