BRS workers | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియగా.. ప్రస్తుతం రెండో, మూడో విడత ఎన్నికల ప్రచారం సాగుతోంది.
భద్రాచలం పట్టణం గులాబీమయమైంది. గులాబీ, ఎరువు రంగుల జెండాలు, బెలూన్లతో భారీ ర్యాలీ పట్టణమంతా సాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సీపీఎం, జీడీపీ మద్దతుతో బీఆర్ఎస్ బలప
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మోసం చేసిన కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తాటిపూడి, గొల్లపూడి గ్రామాల్లో వైరా నియ�
బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి పల్లెలను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే �
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలని, ఓటు అడగడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను గ్యారెంటీలపై నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం తెలక�
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేగొండ మండలంలోని రంగయ్యపల్ల్లె, దుంపిల్లపల్లె, జూబ్లీనగర్, కనిపర్త
ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.ఈనెల 11న తొలి విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతం చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్,వా�
ఉమ్మడి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ పంచాయతీ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగ�
భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలను ఆదుకున్న దేవుడు పండుగ సాయన్న అని మాజీమంత్రి డాక్టర్ వి శ్రీనివాస్గౌడ్ కీర్తించారు. ఆదివారం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్
కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో 420 మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ల�
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
నల్లగొండ జిల్లా చండూరు (Chandur) మండల పరిధిలోని బోడంగిపర్తిలో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వర్కాల సునంద శ్రవణ్ ప్రచారంలో (Panchayathi Elections) దూసుకుపోతున్నారు. ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు విసిగిపోయారని, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పువ్వా�