బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని మంత్రి వాకిటి శ్రీహరి గారడీ మాటలతో కాంగ్రెస్ హయాంలో చేసినట్లు మభ్యపెడుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడేరోజు దగ్గరలోనే ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనను కేవలం కాలక్షేపంతోనే వెళ్లిదీసింది తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి �
వారం రోజులపాటు హోరెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడనున్నది. నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ర�
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో బోధన్ పట్టణం అధ్వాన్నంగా మారిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన పట్టణంలోని 33,37, 29,28, 15, 16,32,30, 18 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార�
Ravindra Kumar | తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామా రవీంద్ర కుమార్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని వంచించిన కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎలక్షన్లలో బొంద పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప�
మున్సిపల్ ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఆదివారం ఓరుగల్లుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. నర్సంపేట, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు�
కరీంనగర్లో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీఆర్ఎస్ వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ ఓట్లు వేసి మోసపోవద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగ�
కేసీఆర్ది నిర్మాణాల పాలన అయితే రేవంత్ది విధ్వంసాల పాలన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం 1, 2, 13, 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాగ