రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు విసిగిపోయారని, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పువ్వా�
గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రకియ పూర్తి కాగా.. రెండో విడత కొనసాగుతోంది. మూడో విడత ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రాజకీయ పార్టీలకతీతంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన�
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఏ పార్టీలో ఉన్నాడో ముందుగా ప్రజలకు చెప్పిన తర్వాతే పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని, అప్పటివరకు ఆయనను భద్రాచలం ప్రజలు నమ్మరని ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్�
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. అభ్యర్థులెవరైనా వారే ప్రచార కార్యకర్తలు. పొద్దునో గుర్తు.. సాయంత్రం మరో గుర్తుకు ప్రచారం చేస్తున్నారు. ఫలానా వ్యక్తినే గెలిపించాలని అ�
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. చలికాలంలో పంచాయతీ పోరుతో పల్లెల్లో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందు నుంచే అభ్యర్థులు ప్రచారంలో లీనమయ్యారు. రిజర్వేషన్ కలిసిరావడం�
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా వాడుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం ఆయన రాయపర్తి మం�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికార దుర్వినియోగం చేశారని, ఈ గెలుపే కాంగ్రెస్కు చివరిది అవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమ ర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మండల కే�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన కేటీఆర్ రోడ్షో సూపర్హిట్ అయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్తో కలిసి ఏజీ కాలనీ నుంచి జనప్రియ టవర�
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుపు కేవలం జూబ్లీహిల్స్కే కాదు.. రాష్ర్టానికే మేలు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఒక్క ఓటమితో కాంగ్రెస్ కళ్లు తెరుచుకొని ప్రజావ్యతిరేక విధానా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్న�
జూబ్లీహిల్స్లో లేడీ గెలవాలా? రౌడీ గెలవాలా? ప్రజలు తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. ఎదురీతకు లేడీ నిలుచుంటే.. అటు దికు రౌడీ నిలుచున్నారని చెప్పారు. తన ఇల్లు ఇక్కడి నుంచి ప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డికి ఓటమి రుచి చూపించి, క