మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు ఓటమి భయంవెంటాడుతోంది. రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదు. దీనికితోడు ఎన్నిక
మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్ అన్నారు. మెదక్ పట్టణంలో రసీద్ కాలనీలో శుక్రవారం
నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనపడుతుందని, మీ చేసిన అభివృద్ధి పనులు చూపించాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. మెదక్ జిల్లా నర్సాపూ�
ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఓట్లేసిన ప్రజలను వంచించి పాలన కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
కల్లు పైసలు ముట్టలేదని.. బీజేపీకి పోను అని ఎల్లమ్మ దేవాలయం వద్ద కు వచ్చి చెప్పమను.. గౌడ్ల కష్టంతో నీ బండ్లు నడుస్తున్నా యి.. నీ క్యాంప్ ఆఫీస్ నడుస్తుంది.. లెక్కలతో సహా బయట పెడతా అని స్థానిక ఎమ్మెల్యేపై మాజీ
పురపోరులో అభ్యర్థులు యువ ఓటర్లను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్లలో హామీలు గుప్పిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. తరచూ ఆన్ల�
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 12వ వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్లో జరిగిన రోడ్ షోలో నామా మాట్లాడుతూ కాంగ్రెస్ �
బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని, మన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎ�
తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవని, కేసీఆర్ను చూసి ప్రజలు ఓట్లెయ్యాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పూరి జగన్నాథస్వామి మందిరంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, బ
మున్సిపల్ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దని, మోసపోతే ఇబ్బందులు తప్పవని అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్రెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందిందని, కల్లూరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసి ఆయనకు కానుక ఇద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ�
BRS Candidates | నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి , మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.