అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయగౌడ్�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగ హక్కు కాదని వాదించింది. గురువారం సుప్రీంకో�
ED Affidavit | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో గురువారం ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టం అందరికీ సమానమేనని.. ఎన్నికల ప్రచారం అనేది రాజ్యా�
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై ఫైర్�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వక వేలాది ఎకరాల పంటను రేవంత్ సర్కారు ఎండిబెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోదాడ ప�
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చే�
సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్
కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మండలంలో భువ నగిరి సీపీఎం అభ్యర్థి పర్యటన ఆదివారం కొనసాగింది. మంథన్ గౌరెల్లి, మాల్, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, �
రాష్ట్రం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులోని ఆనంద్నగర్ కాలనీలో కౌన్సిలర్లు ఈశ్వర్రా�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, పాలమూరు అభివృద్ధి కోసం పైసా కూడా ఇవ్వని కేంద్రంలోని బీజేపీలకు ఓటు వేయవద్దని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల