శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని.. అందుకే రైతు కుటుంబం నుంచి వచ్చిన గోల్డ్మెడలిస్ట్ కావాలో, 56 కేసులున్న బ్లాక్మెయిలర్ కావాలో పట్టభద్రులు నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ �
PM Modi | కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగ�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన �
ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పదేపదే మతపరమైన అంశాలను మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమవుతున్నదని ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ మానిటరింగ్ ఎలక్షన్స్ పేర్కొన్
ఆదివారం సాయంత్రానికి గడువు ముగిసినా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ తెలిపింది. ఈ మేరకు సీఈవో వికాస్రాజ్కు బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకురాలు ఎన్ లలిత�
ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం ఖాయమని తేలిపోయిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీలో వెంకట్రామిరెడ్డికి మద�
Election Campaign | ఆంధ్రప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో రెండు గంటల ముందుగానే ప్రచారం ముగిసింది . అరకు, పాడేరు, రంపచోడవరం ప్రచారంలో సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారాన్ని ముగించారు.
Rahul Gandhi | కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు రోజుల్లో ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రెండు నెలలుగా సాగుతున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారపర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగవోనున్నాయి. ఈ నెల 13 రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్�
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
హోరాహోరీగా కొనసాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. శనివారం సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల ఓట్ల వేట ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు ఇక మైకులను బంద్ చేసుకోవ�
నాగర్కర్నూల్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో మేధావులు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు ఓటు వేస్తామని స్వచ్ఛందంగా చెబుతున్నారని, దీంతో ఆర్ఎస్పీ గెలుపు ఖాయమైందని మాజీ మం