జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించిన తమ తండ్రి, దివంగత మాగంటి గోపీనాథ్ ఆశయాలను పూర్తిచేసేందుకు తమ తల్లి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓటేసి గెలిపించాలంటూ కుమార్తెలు మాగంటి అక్షర, ద
బీహార్ శాసనసభ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరి రోజు ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఈ నెల 6న 121 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 700 మంది రైతులు.. 165 మంది ఆటో డ్రైవర్లు.. 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నీ అధోగతి పాలవుతున్నాయని.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ �
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా రెండు రోజులుగా రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భ�
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఆర్జేడీ నేత (RJD leader) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రచార జోరును పెంచారు.
M Padma Devender Reddy | శనివారం ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఐరన్ షాపులో రజక మహిళ�
జూబ్లీహిల్స్లో రోజురోజుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అనుచరుల దాడులు పేట్రేగిపోతున్నాయి. రెండ్రోజుల కిత్రం నవీన్ యాదవ్ మీడియా ముఖంగా ‘ఇంటి నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్లీ ఇల్
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నిక ప్రచారంలో కడిగిపారేస్తున్నారని.. స్వయంగా ప్రచారం చేస్తున్న మంత్రులను హామీల సంగతేంటని ప్రజలు �
Jublihills bye election | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ముమ్మరం చేస్తోంది. ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుత�
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. రాష్ర్టానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడ
కాంగ్రెసోళ్లు పంచే డబ్బులు తీసుకుంటా.. కానీ ఓటు మాత్రం కారుకే వేస్తానని ఓ అవ్వ భరోసా ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి
జ్లూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునితకు మద్దతుగా .. భద్రాచలం నుంచి సైకిల్పై వచ్చిన తూతిక ప్రకాష్ వినూత్నంగా బోరబండలో ఎన్నికల ప్రచారం చేశాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై తనకున్న అభిమాన్న�
ఎన్నికల షెడ్యూల్కు ముందు సీఎం రేవంత్రెడ్డిని బీహార్ మొత్తం తిప్పుతూ ప్రచారం చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పుడు తత్వం బోధపడినట్టున్నది. ఆయన ద్వారా నష్టమే తప్ప.. పార్టీకి లాభం లేదనే అభిప్రాయాన
ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లుడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచార�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు గ్రహించాలని, కాంగ్రెస్ మోసపూరిత పాలనను తిప్పికొట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓ�