మున్సిపల్ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దని, మోసపోతే ఇబ్బందులు తప్పవని అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్రెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందిందని, కల్లూరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసి ఆయనకు కానుక ఇద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ�
BRS Candidates | నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి , మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14, 17, 18, 22, 34 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వేములవాడ, సిరిసిల్లలో ఆయన ప్రచారం చేయనున్నారు.
‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే గూడెం కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తనయుడ
గుమ్లాపూర్లో నిర్వహించిన అధికారిక సభా.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభగా మారింది. సీఎం రేవంత్రెడ్డి సహా సభకు హాజరైన మంత్రులు హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరడం చర్చకు దారితీసింది. సభా వేదిక పక్కన డిగ్రీ కళ�
Harish Rao | మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు పర్యటించారు. అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ రోడ్షోలో పాల్గొన్నార�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ గురువారం మధ్యాహ్నం 1 వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ కాలనీవాసులతో భే�
Narsapur Municipality | నర్సాపూర్ మున్సిపల్ 6వ వార్డులో ఏ ఇల్లు తిరిగినా ఒకటే నినాదం..మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ నయీమొద్దీన్ కే మా ఓటు అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్య�
గ్రామాల్లో పారిశుధ్యా న్ని దృష్టిలో పెట్టుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఏర్పాటు చేసిన ట్రాక్టర్లకు కనీసం డీజిల్ పోసి నడిపించలేని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తుంద
రెండేండ్ల కిందట ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్కు ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రం యాదికొచ్చింది. ఓట్లేసి గెలిపించిన జనం ఇన్నాళ్లు కనిపించలేదుగానీ, ప్రజాధనంతో నిర్వహించిన సరదా మ్యాచ్ కదిలించింది. నాడు ర