కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతుబజార్లో బీఆర్ఎస్కు ఓటేయాలని రైతు
ప్రధాని మోదీకి మహిళలు ధరించే మంగళసూత్రాల విలువ తెలియదని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల
ఎన్నికల ప్రచారం కోసం వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే మోదీ.. ఎందుకు తెలంగాణపై వివక్ష చూపుతున్నారు? ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా.. తెలంగాణ చేసిన తప్పేంటి? ఎందుకు మాకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లి�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 23, 24, 25వ వార్డుల్లో శుక్రవారం మున్స�
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్నే భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న ప్రజలక
జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆ�
మోసపూరిత కాంగ్రెస్ను ఓడించి తగిన బుద్ధి చెబుదామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కోట్పల్లి మండలంలోని ఎన్నారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇం�
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘి స్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్లో జరిగి న ఘటనే ఇందుకు సజీవ స�
కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీలను గాలికొదిలేసి ప్రజలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆ
కులకచర్ల మండల కేంద్రంలో గురువారం చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో బీఆర్ ఎ�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు �
బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎంపీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆరు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతం�
భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీ, రాంనగర్లో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ బజ్జీలేస్తూ.. ఇస్త్రీ చేస్తూ, ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాడు. ఎమ్మెల్సీ మధుసూదనాచ�