కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వక వేలాది ఎకరాల పంటను రేవంత్ సర్కారు ఎండిబెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోదాడ ప�
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చే�
సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్
కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మండలంలో భువ నగిరి సీపీఎం అభ్యర్థి పర్యటన ఆదివారం కొనసాగింది. మంథన్ గౌరెల్లి, మాల్, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, �
రాష్ట్రం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులోని ఆనంద్నగర్ కాలనీలో కౌన్సిలర్లు ఈశ్వర్రా�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, పాలమూరు అభివృద్ధి కోసం పైసా కూడా ఇవ్వని కేంద్రంలోని బీజేపీలకు ఓటు వేయవద్దని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల
బీఆర్ఎస్ గెలిస్తే పేద ప్రజల సమస్యలు తీరుతాయని, కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా జోరుగా �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మంలో చేసిన బస్సుయాత్ర ఇక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సుమారు 1.60 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సా�
అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ను కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు.
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఇంకోసారి గెలిచి మరో చరిత్రను తిరగరాయబోతున్నదని ఆ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా కిషన్ర�
పదేండ్ల కేసీఆర్ పాలనలో నేతన్నకు చేతినిండా పని దొరికింది. పనికి తగ్గట్టు నెలకు 15 వేల నుంచి 20 వేల కూలి గిట్టుబాటైంది. బతుకులకు భరోసా లభించింది. కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది. దరిద్రం కాలుమోపగానే మళ్�
గ్యారెంటీలంటూ గారడీ మాటలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. త్వరలోనే ఆ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు జనం నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం రామడుగు మండలం గోపాల్రావుపేట, గంగాధర మండలం మధు�