బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు ఆటో వాలాగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ఖమ్మం పాత బస్టాండుకు పోయి ప్రయాణికులు, ఆటో వాలాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కరువును వెంట తీసుకొచ్చిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కోస్గిలోని సర్జఖాన్పేట్ నుంచి శ్రీకారం �
అధికారం, పదవుల కోసం పాకులాడే గడ్డం ఫ్యామిలీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కాసిపేట మండల కేంద్రంలో బెల్లంపల్లి �
ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ�
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలే ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
నల్ల కోటు వెనుక ఉన్న కష్టాలు తనకు తెలుసని, తనను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండ బార్ అసోస�
బడుగు, బలహీన వర్గాల వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే క్యామ మల్లేశ్ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కి�
Pawan Kalyan | ముఖ్యమంత్రి జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇవాళ పిఠాపురం మండలంలో పవన్ రోడ్ షో నిర్వహించారు. చెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జన
కాంగ్రెస్పార్టీ మోసపూరిత హామీలకు కాలం చెల్లిపోయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్ష
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధాలను మరిచి, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ జిం దం కళ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో పార్