కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేవెళ్ల గడ్డపై విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం మాదాపూరు, కొలను గూడ, గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం చేశారు.
అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఏక్మామిడి బంగారు మైసమ్మకు ప
బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపుకోసం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియ
సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అడుగడుగునా
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువుకాటకాలకు నెలవని, తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి �
బీసీ నేత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభ�
బండి సంజయ్ డొల్ల మాటల మనిషేనని, ఆయన గురించి కరీంనగర్ ప్రజలకు తెలిసి పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా..
బీజేపీ.. మతతత్వ పార్టీ అని తాండూరు ఎ మ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కోకట్, పడిగ్యాల, ముద్దాయిపేట, యాలాల, దేవనూర్, బెన�
Priyanka Gandhi | ఇవాళ గుజరాత్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాం
ఒడ్డు ఎక్కే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కినంకా.. బోడ మల్లన్న అన్న చందంగా సీఎం రేవంత్రెడ్డి తీరు ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
పంట పెట్టుబడి సాయం తమకు అందలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు ఓటు వే�
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శుక్రవారం రాత్రి దుద్యాల, బొంరాస్పే�
చుట్టుపు చూపుగా వచ్చీపోయే బడా వ్యాపారి (కాంగ్రెస్ అభ్యర్థి) కావాల్నో.. నిత్యం అందుబాటులో ఉండే సేవకుడు కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్