నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సారి పార్టీ గెలుపుకోసం ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్�
‘అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు, మో సపూరిత మాటలు నమ్మి నష్టపోయింది చాలు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో నాలుగు నెలల్లోనే తెలిసిపోయింది. ఈ ఎంపీ ఎన్నికల్లో నూ ఏవేవో చెబుతున్నరు. నమ్మితే గోసపడుతం. జాగ్రత్త�
‘ఎంపీ అర్వింద్కు మ తాల పేరిట చిచ్చుపెట్టడం తప్ప ఏదీ చేతకా దు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేశానని ప్రగల్భాలు పలుకుతున్న డు.
అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఎంపీ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలకు పథకాల ఆశ చూ పి మోసం చేస
ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీ
అబద్ధాలు, మోస పూరిత ప్రకటనలు, ఇతర పార్టీల నాయకులను బెదిరింపులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
తనను గెలిపిస్తే..కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. బుధవారం ఐదో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్
పార్లమెంట్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలను చైతన్యం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్రకు తొలిరోజు నల్లగొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టార
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిష�
మోసపూరిత హామీల తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోసపోకుండా ఆ పా ర్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్ పేర్కొన్నారు.
మెదక్ ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఎగిరేది గులాబీ జెండేనని, మెతు కు గడ్డ గులాబీ అడ్డా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లేపల్లిలో బీఆర్ఎస్ ము
నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అత్యంత ప్ర తిభావంతుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంట్కు పంపుదామని మాజీ మంత్రి సింగిరె