బీజేపీ.. మతతత్వ పార్టీ అని తాండూరు ఎ మ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కోకట్, పడిగ్యాల, ముద్దాయిపేట, యాలాల, దేవనూర్, బెన�
Priyanka Gandhi | ఇవాళ గుజరాత్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాం
ఒడ్డు ఎక్కే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కినంకా.. బోడ మల్లన్న అన్న చందంగా సీఎం రేవంత్రెడ్డి తీరు ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
పంట పెట్టుబడి సాయం తమకు అందలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు ఓటు వే�
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శుక్రవారం రాత్రి దుద్యాల, బొంరాస్పే�
చుట్టుపు చూపుగా వచ్చీపోయే బడా వ్యాపారి (కాంగ్రెస్ అభ్యర్థి) కావాల్నో.. నిత్యం అందుబాటులో ఉండే సేవకుడు కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సారి పార్టీ గెలుపుకోసం ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్�
‘అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు, మో సపూరిత మాటలు నమ్మి నష్టపోయింది చాలు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో నాలుగు నెలల్లోనే తెలిసిపోయింది. ఈ ఎంపీ ఎన్నికల్లో నూ ఏవేవో చెబుతున్నరు. నమ్మితే గోసపడుతం. జాగ్రత్త�
‘ఎంపీ అర్వింద్కు మ తాల పేరిట చిచ్చుపెట్టడం తప్ప ఏదీ చేతకా దు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేశానని ప్రగల్భాలు పలుకుతున్న డు.
అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఎంపీ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలకు పథకాల ఆశ చూ పి మోసం చేస
ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీ