ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ�
కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా శుక్రవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. మంకమ్మతోట నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరెంటు, మంచినీటి కష్టాలు తెచ్చిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలో మూలన పెట్టిన ఇన్వర్టర్లు, జనరేటర్లను రెడీ చేసుకోవా�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా చేరువవుతున్నది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల్ని శుభ్రం చేయడం, పసి పిల్లలకు స్నానాలు చేయించడం వంటి పనులను రాజకీయనేతలు చేస్తుంటారు. అయితే, బెంగాల్లోని ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ తాజాగా చేసిన ఓ పని వివాదాన్�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అందరి కంటే ముందున్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారానికి స్పందన కరువైంది. ఆశీర్వాద యాత్ర పేరిట ప్రచారం మొదలుపెట్టిన ఆయనకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉ
Lok Sabha Elections | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సౌ�
లోకసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రజాప్రతి�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 19న త
BRS Party | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకర్గాలవారీగా సమీక్షలు, సన్నాహక సమా
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర
సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఐదేండ్లలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసు�
మచ్చ బొల్లారం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ప్రజలను సమస్�