సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉల్లంఘనులు తప్పించుకోవడానికి వీల్లేదు.
భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి లండన్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వరుసగా మూడుసార్లు మేయర్గా విజయం సాధించిన లేబర్ పార్టీకి చెందిన సాదిక్ ఖాన్పై ఆయన పోటీ పడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామ గేట్ సమీపంలోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఎన్నికల ప్రచార వాహనాల�
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డిని ఓటమి భయం వెంటాడుతున్నది. రంజిత్రెడ్డి ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలే ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరే
‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుష్కలంగా సాగు, తాగునీటిని ఇచ్చి ప్రజలను సంతోషంగా ఉంచాం. నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరిత వాగ్దానాలు, మాయమాటలు నమ్మి ఓటేసి గెలిపిస్తే పంటలకు సాగునీరు బం�
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేసి గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. శనివారం హాజీపూర్ మండలం దొనబండ, బుద్ధిపల�
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గన్ఫౌండ్రి డివిజన్ ప
బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి ప్రచార గడువు ముగిసే మే 11 వరకు రోజువారీ షెడ్యూల్కు తుది రూపం ఇచ్చారు.
కాంగ్రెస్ నాలుగు నెలల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్తో కలిసి అర్వపల్లి మండ�
బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కోరారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత చేపట్టిన పాదయాత్రకు అపూర్వస్పందన వచ్చింది. అడుగడుగునా ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. జై కేసీఆర్, జోహార్ సాయన్న..లాస్యనందిత నినాదాలతో నివేదితకు
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. సీఎం సభలతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నెలకొనగా.. నామినేషన్ల ప్రక్
KCR | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది.