సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. తొలి దశలో మొత్తం 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 102 లోక్సభ స్థానాల్లో ఈ నెల 19 న పోలింగ్ జరుగనున్నది.
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం తథ్యమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకు�
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని ర్యాలీ గఢ్పూర్ గ్రామంలో విస్తృతంగా ప�
పద్మారావు గౌడ్ రాజకీయ జీవితంలో పార్సీగుట్టది ప్రత్యేకమైన పాత్ర. ఎన్నికలు ఏవైనా.. ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ సెంటిమెంట్ ప్రతీసారి వర్కవుట్ అవుతూనే ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరోసారి అభిమానులపై చేయిచేసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో బాలయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ�
కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా శుక్రవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. మంకమ్మతోట నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరెంటు, మంచినీటి కష్టాలు తెచ్చిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలో మూలన పెట్టిన ఇన్వర్టర్లు, జనరేటర్లను రెడీ చేసుకోవా�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా చేరువవుతున్నది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల్ని శుభ్రం చేయడం, పసి పిల్లలకు స్నానాలు చేయించడం వంటి పనులను రాజకీయనేతలు చేస్తుంటారు. అయితే, బెంగాల్లోని ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ తాజాగా చేసిన ఓ పని వివాదాన్�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అందరి కంటే ముందున్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారానికి స్పందన కరువైంది. ఆశీర్వాద యాత్ర పేరిట ప్రచారం మొదలుపెట్టిన ఆయనకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉ
Lok Sabha Elections | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సౌ�