మచ్చ బొల్లారం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ప్రజలను సమస్�
డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సేవకుడిగా పనిచేస్తానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. శుక్రవారం ఆయన నందిపేట్లో ఎంపీ సురేశ్రెడ్డి, బీఆర్ఎస్ జి�
ఎన్నికల ప్ర చార సమయంలోమోదీ పాల్పడుతున్న కోడ్ ఉల్లంఘనపై తాను చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పం దించకపోవడంపై మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీపై చర్యలు తీసుకోవడానికి ఈసీ భయపడుతున్నదా? అని ప్
భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రచారానికి, ఎన్నికల్లో లాబీయింగ్కు తమ ఏఐ (కృత్రి�
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ మండలం చింతల్ఠాణా, ఆరెపల్లిలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆది శ�
రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు దాదాపు బెర్త్ ఖరారైనట్లే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కీ�
Telangana | రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులంతా గప్చుప్ అయి పోయారు. ఇక అందరి దృష్టీ పోలింగ్ మీదనే కేంద్రీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. దాదాపు నెల పాటు హోరెత్త
ఎన్నికల ప్రచారం ముగిసింది. నెలరోజులుగా మార్మోగిన మైకులు, డీజేలు మూగబోయాయి. రేపటి ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. మద్యం షాపులు మూతబడ్డాయి.
ఒకరు ఆరడుగుల బుల్లెట్టు.. మరొకరు ఏకే47! ఇద్దరూ కలిస్తే బీఆర్ఎస్ డబుల్ బ్యారెల్ గన్. రెండు నెలలుగా మంత్రులు హరీశ్, కేటీఆర్.. తమదైన దూకుడును ప్రదర్శించారు. సభలు, రోడ్షోలతో ఎన్నికల ప్రచారాన్ని వేరే లెవ�
నగరం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పదేండ్లుగా నగరం ప్రశాంతంగా ఉందని..కండ్ల ముందే అభివృ�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్నవి బూటకపు హామీలని పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికలలో ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ అలవికాని హామీలిచ
వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దాదాపు రెండు నెలలపా టు జరిగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సా యంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే ని న్న, మొన్నటి వరకు ఊరూ, వాడల్లో మోగిన మై కులు మూగబోయాయి.