కాంగ్రెస్ నాయకులు దొంగ బాండ్ పేపర్లతో వస్తున్నరు. నమ్మితే మోసపోయి గోసపడుతం. జీవన్రెడ్డి నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే బాండ్ పేపర్ రాసిచ్చే పరిస్థితి వచ్చేదా ..?’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ప్రశ�
తనను ఆశీర్వదించి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ని లుపుతానని ఖానాపూర్ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్నాయక్ అన్నారు. పట్టణంలోని 3, 5, 9 వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు...కనీసం ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు. వంద లేఖలు రాసినా నరేంద్రమోదీ ఒక్కటియ్యలె. మరి బీజేపీకి మనం ఒక్క ఓటు ఎందుకు వేయాలి.
నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలువబోతున్నానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు రైతుబంధుని ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరిరోజు కావడంతో తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో బీఆర్ఎస్ శ్ర�
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఎన్నికల్లో అందరికం టే ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా.. ప్రచారంలో ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్ అభ్యర్థులు దూకు
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి జోరుగా క్యాంపెయిన్ చేశారు. మూడు నెలలకుపైగా ప్రజాక్షేత్రంలోనే ఉం�
ఉమ్మడి జిల్లాలో ప్రచారం హోరెత్తింది. ఏ పల్లె చూసినా గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మేళతాళాలు, డప్పుచప్పుళ్లతో అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులిచ్చి గెలుపు ఖాయమంటూ �
ఆలోచన చేయకుండా కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ కనుమరుగవుతుందని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని లక్కెపూర్లో ఎన్నికల ప్రచారం చేశారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కే ఉన్నదని, ముస్లిం సమాజం ఆ పార్టీకి అండగా ఉండి గంగులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ �
తెలంగాణకు కావాల్సింది బలమైన నాయకత్వం అని, స్థిరమైన ప్రభుత్వం అని అది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి టి.ప్రకాష్ గౌడ్ అన్నారు.