లోకసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రజాప్రతి�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 19న త
BRS Party | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకర్గాలవారీగా సమీక్షలు, సన్నాహక సమా
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర
సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఐదేండ్లలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసు�
మచ్చ బొల్లారం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ప్రజలను సమస్�
డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సేవకుడిగా పనిచేస్తానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. శుక్రవారం ఆయన నందిపేట్లో ఎంపీ సురేశ్రెడ్డి, బీఆర్ఎస్ జి�
ఎన్నికల ప్ర చార సమయంలోమోదీ పాల్పడుతున్న కోడ్ ఉల్లంఘనపై తాను చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పం దించకపోవడంపై మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీపై చర్యలు తీసుకోవడానికి ఈసీ భయపడుతున్నదా? అని ప్
భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రచారానికి, ఎన్నికల్లో లాబీయింగ్కు తమ ఏఐ (కృత్రి�
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ మండలం చింతల్ఠాణా, ఆరెపల్లిలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆది శ�