Rajinikanth Vs Vijay | 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా విజయ్ శనివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 98వ రోజు పొలిటికల్ టూర్ను తిరుచ్చిలో ప్రారంభించిన విషయం తెలిసందే. అయితే ఇదే రోజు సాయంత్రం తలైవా తమిళనాడు సీఎం ఎంకే స్టాలి�
MK Stalin | తమిళనాడు సీఎం (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి కేంద్రం సర్కారుపై, అధికార బీజేపీ (BJP) పై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పాలనను చిక్కుల్లోకి నెడుతోందని, నిధుల్లో న్యాయబద్ధమైన వాటాను ఇచ్చేందుకు ని
VK Sasikala | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) కు ఏఐఏడీఎంకే (AIADMK) మాజీ నాయకురాలు వీకే శశికళ (VK Sasikala) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) పార్టీని గెలువనివ్వనని, స్టాలిన్కు ప్రభుత్వాన్న�
MK Stalin | లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) కి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మద్దతు పలికారు. బీజేపీ (BJP), ఎలక్షన్ కమిషన్ (Election Commission) కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంట�
Tamil Nadu Minister Sekarbabu Challenges Pawan Kalyan | డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయన పవన్ను ప్రశ్నించారు.
జాతీయ జనాభా లెక్కల సేకరణను(సెన్సస్) బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ రహస్య అజెండాతో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియను చేపడుతోందని తమిళనాడు సీఎం, డీ�
Anna University case | తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసుపై అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని రక్షించడానికి సీఎం ఎంకే స్టా�
Tamil Nadu | జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు అంశంలో స్టాలిన్ ప్రభుత్వం తాజాగా దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది.
illegal mining near Madurai | తమిళనాడులోని ప్రముఖ ముదరై ఆలయం సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి వినోజ్ పీ సెల్వం ఆరోపించారు. అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్టా�
MK Stalin | ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. గవర్నర్ అధికారాలపై కేంద్రం చర్యలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మే 17న లేఖలు రాశారు.
కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో సఖ్యత లేకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తమిళనాడు సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారు. ఇది పూర్తిగా సాధ్యమేనా అనే అంశంపై ఇప్పుడు దేశమంతా చర్చ న�