ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని దీటుగా ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కుంటినడకన సాగుతున్నది. ముఖ్యంగా కూటమి వైఫల్యానికి ఇంతవరకు దానికి నేతృత్వం వహించిన రాహుల్ గాంధీ వైపే మ
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల బొనాంజా కింద నగదు జమ చేసి విపక్షాలకు షాక్ ఇచ్చింది. నెలకు రూ.1,000 సహాయ పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో శుక్�
TVK Vijay : తమిళనాడులోని మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.5,000 అకౌంట్లో వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ స్పందించారు.
MK Stalin : తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. అయినప్పటికీ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశార�
MK Stalin | ని తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. త్రిభాషా విధానంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా తన ఉపన్యాసాన్ని చదవకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి తన హోదాను అవమానించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం విమర్శించారు. తమిళనాడు అనేక గవర్నర్లను చూసిందని, కాని ఎ
తమిళనాడులో మంగళవారం మరో కొత్త వివాదం రాజుకుంది. ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ సమావేశం నుంచి వాకౌట్ చ�
Tamil Nadu CM | బీహార్ (Bihar) విజయవంతమయ్యామని, ఇక తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రమే తమ టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ (CM Stalin) స్పందించారు.
CM MK Stalin: బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని తమిళనాడు సీఎం అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు వ�
MK Stalin | బీహార్లో ఇండియా కూటమి (INDIA Bloc) ఓటమిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం అని పేర్కొన్నారు.
MK Stalin | తమిళనాడులో ఉన్న బిహార్ ప్రజలపై డీఎంకే (DMK) ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.