Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా.. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీస్థాయి వరకు ఒకేసారి (జమిలి
లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు చోట్ల చతికిలపడింది.
వచ్చే 2024-25కి కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి వ్యయాల వివరాల్ని ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ మధ్యంతర బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న �
ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, చైనా, అన్నింటికన్నా మిన్నగా అదానీ..! వీటితో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ సర్కారు దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు జమిలి ఎన్నికల పాచిక వేసిందా? అని రాజకీయ విశ్లేషకులు �
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్సభ ఎన్నికలకు వెళ్లొచ్చని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనరీ తెలిపారు.
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆసక్తి కనబరుస్తున్నది. ఈ మేరకు త్వరలో పార్టీ హైకమాండ్కు ప్�
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
BJP | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని రైతులు, కార్మికులు ప్రతినబూనారు. గురువారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన అఖిల భారత రైతు, కార్మికుల ఉమ్మడి సదస
బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కోరారు. ‘మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకు ఓటు వేసినా నే�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు ఇషుదాన్ గాద్వి చెప్పారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఫలప్రదమైతే కచ్చితంగా కలిసి పోటీ చేస్త�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేలా హామీల వర్షం కురిపింది. నిధులు లభ్యతపై అవగాహన, ముందస్తు ఆలోచన లేకుండా ఇచ్చిన ఆ హామీలను అమలు చేయకుంటే.. ప్రజల్లో ఆగ్రహావేశాల
Elections | గత లోక్సభ ఎన్నికల్లో (2019) బీజేపీ 303 స్థానాలను గెలుచుకొన్నది. ఇందులో దాదాపు 100 స్థానాలు స్వల్ప మెజారిటీతో గెలిచినవే కావడం విశ్లేషకులను అప్పట్లో ఆలోచనలో పడేసింది.
బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్ధిపొందాలన్నది బీజేపీ పథకమని ఆయన ఆరోపించారు. ఆ�