జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్రంపై మాటల దాడి చేశారు. పుల్వామా దాడిలో వీర మరణం పొందిన సైనికుల త్యాగాన్ని 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారాస్త్రంగా వాడుకున్నారని వి�
దేశంలో నేర, కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది మంచి, ఏది చెడు? అనే చర్చ జరగాలి. ఏది నిజం, ఏది అబద్ధమో తేలుస్తూనే వర్తమాన వాస్తవాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు 300 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పాలు, పప్పు, చింతపండు ఇలా దేన్ని ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు కడుపునిం�
కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులను తీవ్ర నిరుత్సాహపరిచింది. బుధవారం పార్లమెంటుకు సమర్పించిన 2023-24 వార్షిక బడ్జెట్లో వ్యవసాయరంగానికి గతంలో మాదిరిగానే కేటాయింపులను మమ అనిపించింది.
దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది.
నాకు కాంగ్రెస్పై నమ్మకం లేదు. వారు 2029 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. నేను గతంలో కాంగ్రెస్ ఎప్పుడూ ఓడిపోయే 12 సీట్లు అడిగాను. వారు అవి కూడా ఇవ్వలేదు.
2018లో జలవిలయంలో చిక్కుకొన్న కేరళను యుద్ధప్రాతిపదికన ఆదుకొన్నాం’ అంటూ 2019 లోక్సభ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకొన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. చేసిన వరద సాయాన్ని ఇప్పుడు నయా పైసలతో సహా వసూలు చేస్తున్నది.
Nitish Kumar | బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar).. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపబోదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.