Abhishek Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపేందుకు సమాజ్ వాదీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందుకు �
ఒక వస్తువు ఖరీదు పది రూపాయలు. కానీ నూరు రూపాయలిస్తేనే అమ్ముతానని వ్యాపారి అంటే ఎవరైనా ఏం చేస్తారు? ‘పోపోవోయ్.. మరో దగ్గర కొనుక్కొంటాం’ అంటారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రూటే సపరేటు. ఎక్కువ ధర చెప్పినప్ప�
బీజేపీకి వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తు
‘ఏవైనా ఎన్నికలు ఉంటే ఇంధన ధరల తగ్గింపు, అవే ఎన్నికలు అవగానే.. ధరల మోతతో వాయింపు’ ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. వచ్చే ఏడాది కాలంలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
విపక్షాల ఐక్యతతో 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి తప్పదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని, అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో సర్దుబాట్ల�
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ను కాదని బ్యాలట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ఎథికల్ హ్యాకింగ్ �
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారణాసి స్థానంతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని మరో చోట నుంచ�
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలోని తన నివాసంలో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగ
Bihar CM Nitish Kumar | దేశంలో లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే బాగుంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. దేశంలో అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ సర్కారుకు ముందస్తు ఎన్నికలకు �
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి
లోక్సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరన