కాంగ్రెస్లో రోజురోజుకూ వర్గ విభేదాలు తీవ్రమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల తరుణంలో అవి మరింత తీవ్రరూపం దాల్చి ఘర్షణలకు దారితీస్తున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం ఓ నాయకుడు మరో నాయకుడిని చెప్పుత�
కరీంనగర్లో అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో ప్రజలు ఆలోచించుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం �
తెలంగాణ రాష్ర్టానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హాలియాల
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మైక్రో, జనరల్ అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నికల నిర్వహణకు వారు కళ్లు, చెవుల లాంటి వారని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ సంజయ్ జి కోల
ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరమూ కంకణబద్ధులమై పనిచేద్దామని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసంపై ప్రజలు పునరాలోచన చేస్తున్న
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచా ర హోరుతో ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఎండలను సైతం లెక్కచేయకుండా గ్రా మా లు, పట్టణాల్లో ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్ర, రోడ్ షోలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామా నాగ
తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. తన నాలుగు నెలల పాలనలోనూ తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డే ఇచ్చారని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోన�
బీసీలు చైతన్యం చాటే సమయం ఆసన్నమైందని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ఓట్లు మావే.. గెలుపు మనదే.. నినాదంతో చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ముందుకు సాగుదామని నేతలు పిలుపునిస్తున్నారు. వెనుకబడిన వర్గంగా ముద్ర వేసుక�
Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు చెందిన ఓ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నోయిడాకు చెందిన ఓ వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు.