KCR | సమైక్య పాలనలో వివక్షకు గురై అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పొదరిల్లులా తీర్చిదిద్దుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచ�
హామీల అమలులో వైఫల్యం విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈసరికి బాగానే అర్థమైనట్టున్నది. వైఫల్యం గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం వేరు, స్వయంగా ప్రజలు మాట్లాడటం వేరు. వాస�
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లానే ఇప్పుడు పదవులు గ్యారెంటీ అని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎరవేస్తున్నారా? లోక్సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకే కేంద్ర, రాష్ట్ర మంత్�
మాదిగలు, నేతకాని, బీసీలంతా ఏకమై ఈ లోక్సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోన
తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
సొంత పార్టీ అభ్యర్థులతో సరిగా నామినేషన్లు వేయించలేని, ఎన్నికల్లో పోటీకి సహకరించని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలను ఎలా తీరుస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రె�
కులమతాల్లో చిచ్చుపెడుతున్న బీజేపీ..దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇందూర�
చేవెళ్ల లోక్సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం ఆయన మండలంలోని రంగంపల�
బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్సేనని.. చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో బీసీలకు కల్�
జమ్మూ-కశ్మీర్లో లోక్సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు.
దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి రజన్ సింగ్(26) అనే థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ధోతి, టోపి ధరించిన రజన్ శుక్రవారం ఒంటరిగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
KC Venugopal | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. �